Famous TV - ఆంధ్రప్రదేశ్ / ఎన్టీఆర్ ( విజయవాడ ) : AP: పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికీ అందించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం 'సురక్షా చక్ర' పేరుతో కొత్త కార్యక్రమాన్ని ఈనెల 15 నుంచి అమలు చేయనుంది. వాలంటీర్లు, గృహసారథులు నెల రోజులపాటు ప్రతి ఇంటికీ వెళ్లి పరిశీలన చేయనున్నారు. పథకాలకు అర్హత ఉన్నవారిని గుర్తించి వారే దరఖాస్తులు చేసి, లబ్ది చేకూరుస్తారు. తమకు అన్నీ అందుతున్నాయని చెప్పినవారిని ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని కోరుతారు.
Admin
Famous TV