Famous TV - ఆంధ్రప్రదేశ్ / అన్నమయ్య ( రాయచోటి ) : పుంగనూరు ఫేమస్ టీవి న్యూస్ : మండల పర్యటనలో భాగంగా ఆదివారం వనమలదిన్ని లో శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయప్రారంబోత్షవ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.ఈ సందర్బంగా ఆయన మీడియా తో మాట్లాడుతూ పుంగనూరు నందు పుంగమ్మ చెరువు ను హంద్రీ నీవా జలాల ద్వారా నింపడం చాలా ఆనందకరమని చంద్రబాబు నాయడు కి పుంగనూరు ప్రజలతరపున ప్రత్యేక ధన్యవాదములు తెలియచేయడం జరిగింది.అదేవిధంగా నేతిగుట్ల పల్లి పంచాయతీ నందు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు గడ్డూరి వెంకటరమణ ( పులి) తండ్రి గడ్డూరి లక్ష్మణ్ మరణించడం తో వారి భౌతికఖాయానికి పులమాలవేసి నివాళులు అర్పించడం జరిగింది. కార్యక్రమంలో యదు శేఖర్ నాయుడు, సోమల మార్కెట్ కమిటీ చెర్మన్ శ్రీనివాసులు నాయుడు, మధుసూదన్ రాయల్, మోహన్ నాయుడు, సుబ్రమణ్యం రాజు, నాగరాజ, శివ కుమార్,రాధాకృష్ణం నాయిడు, రఘుపతి నాయుడు, వెంకటేష్, దాము తదితరులు పాల్గొన్నారు
Admin
Famous TV