Famous TV - ఆంధ్రప్రదేశ్ / చిత్తూరు : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నవరత్నాల రూపశిల్పిగౌ:శ్రీ: YS జగన్మోహన్ రెడ్డి గారి అదేశాల మేరకు ఈరోజు ప్రతిష్టాత్మకంగ బంగారు పాల్యం మండలం, గుంతురు సచివాలయం పరిధిలోని గుంతూరు,గుంతూరు Hw గ్రామాలలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంను ప్రారంభించి గడప గడపకు వెళ్లి సమస్యలను పరిష్కరిస్తూ మరియు ప్రభుత్వం ద్వారా అందుతున్న పథకాలను అడిగి తెలుసుకుంటున్న ఎమ్మెల్యే శ్రీ.ఎం.ఎస్.బాబు గారు.. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, మండల అధికారులు మరియు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు
Admin
Famous TV