Famous TV - ఆంధ్రప్రదేశ్ / చిత్తూరు : చిత్తూరు లో వైఎస్సార్ యంత్ర సేవ పథకం ను ప్రారంభించిన రాష్ట్ర విద్యుత్, అటవీ, భూగర్భ, గనుల శాఖ మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చిత్తూరు లో మొత్తం 111 ట్రాక్టర్లు 237 గ్రూపులకు పంపిణీ ట్రాక్టర్లు ఇతర పరికరాలకు సంభందించి మొత్తం జిల్లాలో 4.17 కోట్ల రూపాయల రాయితీ రాష్ట్ర వ్యాప్తంగా 2551 ట్రాక్టర్లు, 100 హార్వేస్టర్లు పంపిణీ
కార్యక్రమం లో పాల్గొన్న కలెక్టర్ శ్రీ శాన్మొహన్, చిత్తూరు ఎంపి శ్రీ ఎన్. రెడ్డప్ప, జెడ్పీ చైర్మన్ శ్రీ గోవిందప్ప శ్రీనివాసులు, చిత్తూరు ఎమ్మెల్యే శ్రీ ఆరణి శ్రీనివాసులు,డిసిసిబి చైర్మన్ రెడ్డమ్మ, చిత్తూరు నగర మేయర్ అముద, స్త్రీ శిశు సంక్షేమ శాఖ రీజియన్ ఆర్గనైజర్ శైలజా రెడ్డి , జడ్పీ మహిళా శిశు సంక్షేమ స్థాయి సంఘ చైర్మన్ భారతి, జడ్పీ సి ఈ ఓ ప్రభాకర్ రెడ్డి,ఆర్ & బి ఎస్ ఈ దేవానందం, వ్యవసాయ, ఉద్యాన జిల్లా అధికారులు ,ఇతర సంబంధింత అధికారులుపాల్గొన్నారు
Admin
Famous TV