Wednesday, 29 July 2026 11:32:48 PM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

బాలల రక్షణ విధానం పై జిల్లాస్థాయి కన్వర్జేన్స్ సమావేశం

Date : 25 June 2024 04:35 PM Views : 837

Famous TV - ఆంధ్రప్రదేశ్ / తిరుపతి : చైల్డ్ ఫండ్ వారి ఆర్థిక సహకారంతో రాష్ట్రీయ సేవా సమితి ప్రధాన కార్యాలయంలో ఈరోజు బాలల రక్షణ విధానం పై జిల్లాస్థాయి కన్వర్జేన్స్ సమావేశం నిర్వహించడమైనది. ఈ సమావేశానికి హాజరైన వివిధ రకాల ప్రభుత్వ మరియు ప్రభుత్వేతర సంస్థలలో పనిచేసే సిబ్బంది పిల్లలతో పనిచేసిన వారి అనుభవాన్ని పంచుకోవడం జరిగినది. ప్రాజెక్టు అధికారి రమేష్ ఈరెడ్డి గారు మాట్లాడుతూ పిల్లలకోసం పనిచేసే వారందరూ ఒక ఫోరం గా ఏర్పాటై గ్రామ స్థాయిలో పరిష్కారం కానీ సమస్యలను మండలం లేదా జిల్లా స్థాయికి ఏ విధంగా తీసుకువెళ్ళాలి అనే అంశాలపై మాట్లాడడం జరిగింది..క్షేత్రస్థాయి లో పిల్లలు ఎదుర్కొంటున్న సమస్యలు వాటి పరిష్కార మార్గాలపై చర్చలు జరపడం జరిగింది.. ప్రస్తుతం బాలలు ఎదుర్కొంటున్న బాల కార్మికులు, బాల్య వివాహాలు , వివిధ రకాల ధూషణల మరియు మొబైల్ అడ్డిక్షన్ పై ఎటువంటి అవగాహన చర్యలు కొనసాగించాలి, అందరూ కలిసి ఏ విధంగా ఒక ఐకమత్యం గా జిల్లాస్థాయి ఫోరంను ఏర్పాటు చేసుకొని గ్రామస్థాయి నుండి జిల్లా స్థాయి వరకు పిల్లలకు ఎటువంటి సమస్యలు ఎదురైనా వాటిని పరిష్కార మార్గంగా తీసుకువెళ్లాలని అందరూ కలిసి నిర్ణయించుకోవడం జరిగినది ఈ కార్యక్రమంలో కల్పన -DCPU, రామకృష్ణ రెడ్డి -RPF, హేమ శేఖర్ కార్యదర్శి సిర్డ్స్ సంస్థ,అంకయ్య అధ్యక్షులు వే ఫౌండేషన్, సాకం కృష్ణమూర్తి -రియల్స్ ngo తేజస్విని- MSK, స్వాతి అధ్యక్షులు ధాత్రి ఫౌండేషన్, రాస్ బాలవికాస్ ప్రాజెక్ట్ కో ఆర్డినటర్ భారతి,సుధారాణి సీడీపీఓ, కృష్ణమంజరి సీడీపీఓ తదితరులు

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :