Wednesday, 04 March 2026 02:18:42 PM
# కాకినాడ బాణసంచా పేలుడు ఘటన అత్యంత దురదృష్టకరం* # రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో వుందా..? లేదా..? ఫారెస్ట్ అధికారులకు హైకోర్టు అక్షింతలు...!! # బంగారు కడ్డీలు ఆశచూపి పదైదు లక్షలతో ఉడాయింపు శివమొగ్గలో ప్రారంభమైన కథ లద్దిగం వద్ద ముగిసినది # మానవ మృగాన్ని నడిరోడ్డు పై శిక్షించాలి - కార్డ్స్ సంస్థ అధ్యక్షురాలు ఉత్తరాది గీత # జిల్లా స్థాయి చెస్ పోటీల లో అసాధారణ ప్రతిభను ప్రదర్శించి స్వర్ణ పతకం సాధించిన చిన్నారి మేధస్వి # పుంగనూరు టీడీపీ నియోజకవర్గ సీనియర్ నాయకులు మధుసూదన్ నాయుడు పర్యటన.. # భక్తులతో పోటెత్తిన బోయకొండ భక్తుల సౌకర్యాలు దగ్గరుండి పరివేక్షించిన ఉపకమీషనర్ ఏకాంబరం # రోడ్లపైనే వాహనాలు - ప్రమాదం జరిగితే ఎలా? బోయకొండలో పుట్ పాత్ ఆక్రమణ # లక్షకుంకుమార్చన అత్యంత వైభవం గా మూడవరోజు పూజా కార్యక్రమం # కోడి పందాల స్థావరం పై మెరుపుదాడి 13 మంది అరెస్టు # భక్తుల పై దౌర్జన్యాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు - మదనపల్లి డిఎస్పి మహేంద్ర # వేట కొడవలితో అక్కపై తమ్ముడు దాడి.. పరిస్థితి విషమం # నకిలీ సర్టిఫికెట్ తో ఉపాధ్యాయ ఉద్యోగం శాశ్వతంగా తొలగించాలి కార్డ్స్ వ్వవస్థాపకులు ఉత్తరాది హరిప్రసాద్ # పిఆర్సి ఇతర ఆర్థిక డిమాండ్లపై యుటిఎఫ్ ఉద్యమం # బోయకొండలో డిఐజీ అకస్మిక పర్యటన # 12వ పిఆర్సి కమిషన్ ను ఏర్పాటు చేయాలని తాహశిల్దార్ వినతి పత్రం # పుంగనూరు రూరల్ సర్కిల్ ఇన్పెక్టర్ గా సాయి ప్రసాద్ # అనుమానమే ఆ ఇల్లాలిపాలిట శాపమైనదా # నాటు సారా, నకిలీ మద్యం అమ్మకాలను నియంత్రించి రెవెన్యూ లక్ష్యాలను పెంచాలి: కలెక్టర్ నిశాంత్ కుమార్ # బెస్ట్ ఎక్సలెన్సీ అవార్డు పొందిన ఏఎస్పీ రాజశేఖర్ రాజు

పదో తరగతి విద్యార్థులకు మొదటి ర్యాంకు వంద సూత్రాలు ఎండమూరి వీరేంద్రనాథ్ రచించిన పుస్తకాలు పంపిణీ

పట్టుదల క్రమశిక్షణతోనే విజయం బ్రహ్మానంద చారి

Date : 23 August 2023 01:29 PM Views : 775

Famous TV - ఆంధ్రప్రదేశ్ / కర్నూలు : బనగానపల్లె మండలం పలుకూరు జిల్లా పరిషత్ పాఠశాల యందు శ్రీ జె కె ఆర్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు శ్రీ జే ఎస్ ఎస్ బ్రహ్మానంద చారి ఆధ్వర్యంలోతెలంగాణ రాష్ట్రం గద్వాల పట్టణానికి చెందిన విద్యా వారధి ఫౌండేషన్ చైర్మన్సుబ్బరాజు సహకారంతో పదో తరగతి విద్యార్థులకు మొదటి ర్యాంకు వంద సూత్రాలు ఎండమూరి వీరేంద్రనాథ్ రచించిన పుస్తకాలు పంపిణీ మరియు విద్యా ఆవశ్యకతపై సదస్సు ఏర్పాటు చేయడం జరిగినది ముందుగా సదస్సును ఉద్దేశించి బ్రహ్మానంద చారి మాట్లాడుతూ విద్యార్థులకు విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు అని అన్నారు క్రమశిక్షణ,పట్టుదల కృషి తోనే విజయం మీ సొంతమన్నారు.ఈ పుస్తకం మీకు ఎంతో ఉపయోగపడుతుంది అన్నారు.పాఠశాల హెచ్ఎం బి గౌరీ శంకర్ మాట్లాడుతూ మొదటి ర్యాంకు వంద సూత్రాలు పుస్తకాలు అందించిన దాత సుబ్బరాజుకు కృతజ్ఞతలు తెలిపారు.విద్యార్థులు కష్టపడితే విజయం సొంతమన్నారు.విద్యా ఆవశ్యకత ప్రభుత్వం కల్పించే సదుపాయాలు వివరించారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు డి సుస్మిత,వి శ్రీనివాస్ రెడ్డి,కేసీ నందప్ప డి చంద్రశేఖ,ర్ఏ రామసుబ్బయ్య,కే గోపాల్మొదలగువారు మాట్లాడినారు .అనంతరం పాఠశాలలోని వంద మంది విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేయడం జరిగినది.

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :