Famous TV - ఆంధ్రప్రదేశ్ / : డిల్లీ ప్రమాదం లో చౌడేపల్లి యువకుడు మృతి చౌడేపల్లి హైస్కూల్ వీధికి చెందిన పగడాల రవి,భవాని ల ఏకైక సంతానం పగడాల హర్షల్.తన ఉన్నత విద్య యం.బి.ఏ ను న్యూడిల్లీలో పూర్తి చేసుకుని ఇక రెండురోజులలో స్వగ్రామానికి వస్తాడను కోగా మూడురోజుల క్రితం డిల్లీలో జరిగిన రోడ్డు ప్రమాదం లో తీవ్రగాయాలతో ఏయిమ్స్ లో చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం మృతిచెందినట్లు మృతుడి కుటుంబీకులు తెలియజేశారు.మృతుడి తల్లిదండ్రుల మానవత్వ ధోరణి,తమ బిడ్డ అవయవ దానం చేయడానికి అంగీకరించారు.
Admin
Famous TV