Famous TV - ఆంధ్రప్రదేశ్ / తిరుపతి : తిరుపతి నుంచి సికింద్రాబాద్ వెళ్లాల్సిన ట్రైన్ నంబర్. 12763 పద్మావతి ఎక్స్ ప్రెస్ తోపాటు రాయలసీమ ఎక్స్ ప్రెస్ రీ షెడ్యూల్. తిరుపతి నుంచి సాయత్రం 4.55 గంటలకు బయలు దేరాల్సిన పద్మావతి ఎక్స్ ప్రెస్ రైలు రాత్రి 7.45 కు రీ షెడ్యూల్ చేసిన రైల్వే అధికారులు. తిరుపతి నిజాముద్దీన్ రాయలసీమ ఎక్స్ ప్రెస్ రైలు కూడా రీ షెడ్యూల్. సాయంత్రం 5.30 గంటలకు తిరుపతి నుంచి బయలుదేరాల్సిన రాయలసీమ ఎక్స్ ప్రెస్ రాత్రి 8 గంటలకు బయలుదేరు తుందని ప్రకటించిన రైల్వే అధికారులు.
Admin
Famous TV