Thursday, 30 July 2026 06:37:33 AM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

గ్రామ సచివాలయం,డా|| వైఎస్ఆర్ అర్బన్ హెల్త్ క్లినిక్ సెంటర్ ను ప్రారంభించిన శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూధన్ రెడ్డి గారు.

Date : 11 June 2023 09:58 AM Views : 703

Famous TV - ఆంధ్రప్రదేశ్ / తిరుపతి : ఈ సందర్బంగా ఎమ్మెల్యే బియ్యపు మధుసూధన్ రెడ్డి గారు మాట్లాడుతూ సచివాలయం వ్యవస్థ మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి ఆలోచన కు ప్రతిరూపం.ఈ దేశములో లోనే ఇది సరికొత్త వ్యవస్థ. ప్రతి గ్రామంలో జగనన్న పాలనకి ఈ సచివాలయం భవనాలు నిలువెత్తు నిదర్శనం అని అన్నారు. అదే విధంగా జగనన్న పాలనలో బడుగు వర్గాలకు నాణ్యమైన వైద్య సేవలు ప్రజల కు చేరువ గా అందించడానికి వైఎస్ఆర్ హెల్త్ సెంటర్లు వచ్చాయి. అలాంటి ప్రజా నాయకుడు అయిన శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి పాలనలో ప్రజలంతా సంతోషముతో వున్నారు.కావున మనం మరో సారి జగనన్నను ఆశీర్వదించి మరో సారి ముఖ్యమంత్రి గా చేసుకుందాము అని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ తాతయ్య కాలువ మోహన్ రెడ్డి,ఎంపీటీసీ బొడుగు శ్రీనివాసులు, కన్నలి మోహన్ రెడ్డి,శంకర్ రెడ్డి,భాస్కర్ రెడ్డి,వైస్ ఎంపిపి శ్రీను యాదవ్,వైస్ ఎంపిపి జనార్ధన్ రెడ్డి,కో ఆప్షన్ మెంబర్ భక్తి శెట్టి,రమణయ్య యాదవ్,గురవ రెడ్డి మరియు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :