Famous TV - ఆంధ్రప్రదేశ్ / తిరుపతి : 2024-2025 విద్యా సంవత్సరానికి జరిగిన జవహర్ నవోదయ విద్యాలయ 6 మరియు 11వ తరగతి మూడో జాబితా ప్రవేశ పరీక్ష ఫలితాల్లో విశ్వం విద్యార్థులు రెడ్డి చరణ్ రెడ్డి,కొమల్ కుమార్,గణేష్,మహేష్,యామిని,సంతోష్,చేతన్ రెడ్డి,హరి చరణ్ లు సీట్లు సాధించి విజయభేరి మోగించారు,వీరితో పాటు జీ.జే.యశ్విన్ కుమార్,బేరి భారత్,ఎన్.మోహిత్,ఎన్.వంశితశ్రీ,ఎం.యశ్వంత్,ఆర్.మహిత,ఏ.యుగంధర్,పీ.సాత్విక,పీ.లక్ష్మి నారాయణ లుపీ.గంగా జైదీప్ రెడ్డి,వీ.లాస్య,ఎన్.లిఖిత,పీ. ఉదయ శ్రీ, జీ.లక్ష్మి శ్రీ,ఎన్.కేతన్ భాస్కర్, ఎన్.జ్యోష్ణ,ఏ.గౌతం కుమార్, హేమంత్,కేథన్,ఎం.హాసిని తదితరులతో పాటు మొత్తం 59 మంది విశ్వం విద్యార్థులు సీట్లు సాధించారని కోచింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా రాష్ట్ర ఉపాద్యక్షులు మరియు విశ్వం విద్యా సంస్థల అధినేత డాక్టర్ యన్.విశ్వనాథ రెడ్డి తెలిపారు.ఈ సందర్భంగ ఉత్తమ ఫలితాలను సాధించిన విద్యార్థులను విశ్వం విద్యా సంస్థల అధినేత డా||యన్. విశ్వనాథ రెడ్డి మరియు అకడమిక్ డైరెక్టర్ యన్.విశ్వ చందన్ రెడ్డి,కరస్పాండెంట్ యన్.తులసీ విశ్వనాథ్ లు విద్యార్థులను అభినందించారు.ఈ కార్యక్రమంలో విశ్వనాథ రెడ్డి మాట్లాడుతూ గత 34 సంవత్సరాలుగా జాతియ స్థాయిలొ జరిగే సైనిక్,నవోదయ,మిలిటరీ స్కూల్స్ వంటి పోటీ పరీక్షలకు తమ సంస్థలో శిక్షణ ఇస్తూ జాతీయ స్థాయిలో ఉత్తమ ఫలితాలతో పాటు అత్యుత్తమ మార్కులు మరియు ర్యాంకులను విశ్వం విద్యార్థులు సాదిస్తునట్ల తెలియచేశారు.
Admin
Famous TV