Famous TV - ఆంధ్రప్రదేశ్ / శ్రీ సత్యసాయి ( పుట్టపర్తి ) : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీ సత్య సాయి జిల్లా పరిగి మండల కేంద్రంలోని సాధికాణా లో అఖిల భారత దళిత గిరిజన సంక్షేమ సంఘం (AISCSTWA)పరిగి మండల నూతన కమిటీ మరియు ఆత్మీయ సమావేశం జరిగింది ముఖ్య అతిథిగా వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు డాక్టర్ మనవల ఆంజనేయులు వచ్చారు ఈ సభకు శ్రీ సత్య సాయి జిల్లా అధ్యక్షుడు ఎన్ నరసింహప్ప అధ్యక్షత వహించారు ఈ సమావేశంలో సంఘంలోనే నాయకులకు మీరు క్రమశిక్షణతో ఉండాలి అడుగు బలహీన వర్గాల సమస్యల కోసం అనునిత్యం పరిష్కార దిశగా అడుగులు వేయాలని దిశా నిర్దేశం చేశారు పరిగి మండల నూతన కమిటీని ఎంపిక చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు డాక్టర్ మనోళ్ళ ఆంజనేయులు శ్రీ సత్యసాయి జిల్లా అధ్యక్షుడు ఎన్ నరసింహప్ప శ్రీ సత్యసాయి జిల్లా మహిళా అధ్యక్షురాలు తిమ్మక్క ఉపాధ్యక్షుడు రామకృష్ణ అధికార ప్రతినిధి నరసప్ప ఆర్గనైజింగ్ సెక్రటరీ రామంజప్ప జిల్లా ట్రెజరర్ ఈశ్వరప్ప జిల్లా లీగల్ అడ్వైజర్ ఈశ్వర్ జిల్లా కార్యదర్శి కదిరప్ప జిల్లా కార్యదర్శి కుమార్ పెనుగొండ నియోజకవర్గ అధ్యక్షుడు అంజనప్ప సోమందేపల్లి మండల ఉపాధ్యక్షుడు నరేంద్ర కావేటి నాగేపల్లి గ్రామ నాయకులు సోమశేఖర్ గంగాధర బాబు అంజి మరియు మండల కమిటీ నాయకులు రవికుమార్ రామంజప్ప కొల్లప్ప హెచ్డి నరసింహులు గోపాల్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు
Admin
Famous TV