Famous TV - ఆంధ్రప్రదేశ్ / చిత్తూరు : చౌడేపల్లి ఫేమస్ టీవి న్యూస్ : చిత్తూరు జిల్లా చౌడేపల్లి మండలం లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో యం.యన్. కంటి ఆసుపత్రి, చెన్నై వారిచే ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేయడమైనది. మొత్తం పరీక్షించిన కేసులు 35 కేసులకు గాను కంటి ఆపరేషన్ కు 12 మంది ఎంపిక ఆపరేషన్, ఫాలో అప్ మరియు మందులు ఉచితం. కార్యక్రమంలో ఆప్తమాలమిక్ ఆఫీసర్ రహమతుల్లాఖాన్ ,పి.హెచ్.సి సిబ్బంది ,యం.యన్.ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.
Admin
Famous TV