Saturday, 13 June 2026 11:05:13 AM
# అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ # కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన తహసీల్దార్ మాధవి # కిడ్స్ బాట్మెంటన్ టోర్నమెంట్ నిర్వహించిన ఎల్ ఆర్ అకాడమి # అమ్మపేరుతో ఒక మొక్క నాటుదాం # పందిళ్ళపల్లిలో పోలీసుల విస్తృత అవగాహన కార్యక్రమం # పిజిఆర్ఎస్ పరిష్కారంలో పారదర్శకత, జవాబుదారీతనం ఎక్కడ? - ఉత్తరాది హరిప్రసాద్ # పట్టణ నడిబొడ్డున...పట్టపగలు కోట్ల విలువ చేసే భూమి ఆక్రమణకు యత్నం # ఫిర్యాదుల పరిష్కారంలో అలసత్వం వద్దు: - అదనపు ఎస్పీ ఎం.వెంకటాద్రి.. # ఎంత చిత్రం.. రాత్రి ఏమో మామిడికాయలు.. తెల్లారేసరికి పండ్లు.. # స్కూల్ బస్సుల ఫిట్నెస్ పై రవాణా శాఖ ప్రత్యేక తనిఖీలు # మహిళల భద్రతపై ప్రజలలో భద్రతా అంశాలపై అవగాహన # టీడీపీ కార్యకర్త వెంకటేష్ భౌతికకాయానికి నివాళులు అర్పించిన గువ్వల రమేష్ రెడ్డి # ఆటోబోల్తా ముగ్గురికి గాయాలు # మృతదేహాన్ని బైక్‌పై తీసుకెళ్లడం నాగరిక సమాజానికే సిగ్గుచేటు – # బాధితులతో మర్యాదగా ప్రవర్తించాలి.. సత్వర న్యాయం అందించాలి.. # చౌడేపల్లిలో కలెక్టర్ అకస్మిక పర్యటన, క్షేత్రస్థాయిలో చెరువులను సందర్శన # ఘనంగా వీడ్కోలు సమావేశం

నాలుగేళ్ల కష్టం _ ఎనబై ఏళ్ల సంతోషం

Date : 05 September 2025 07:39 PM Views : 681

Famous TV - ఆంధ్రప్రదేశ్ / చిత్తూరు : చౌడేపల్లి ఫేమస్ టీవి న్యూస్ : చిత్తూరు జిల్లా,చౌడేపల్లి నాలుగు సంవత్సరాలు కష్టపడి చదివితే అనంతరం 80 ఏళ్లు సంతోషంగా జీవించొచ్చని విజయ వాణి విద్యాసంస్థల అధినేత నాయుని చంద్రశేఖర మూర్తి అన్నారు. చౌడేపల్లి విజయ వాణి నగర్ లోని విజయ వాణి విద్యాసంస్థల్లో నిర్వహించిన ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడుతూ 9,10 తరగతులు మరియు ఇంటర్మీడియట్ లలో నాలుగేళ్లు క్రమశిక్షణతో విద్యను అభ్యసిస్తే తరువాత జీవిత కాలం సంతోషకర జీవితం గడప వచ్చని, కుటుంబానికి, సమాజానికి ఉపయోగ పడి ఉత్తమ జీవితం గడప వచ్చని ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో విజయవాణి విద్యాసంస్థల కరెస్పాండెంట్ నాయుని చంద్రశేఖర మూర్తి విద్యార్థులు ఉపాధ్యాయులను ఉద్దేశించి ప్రసంగించారు. అకడమిక్ అడ్వైసర్ పురుషోత్తమ రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ నిత్య విద్యార్తిగా ఉండాలని జీవితమే ఒక పాఠం కావలని కోరారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేయబడిన సమావేశంలో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ గురుప్రసాద్ ప్రిన్సిపల్స్ జ్యోతి రాణి, కరుణ, రాధిక ,విజయ వాణి స్కూల్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ ఉపాద్యాయినిలు విద్యార్థులు పాల్గొని ఉపాధ్యాయులను సన్మానించారు.

Vuttaradi Hariprasad

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :