Wednesday, 04 March 2026 02:18:42 PM
# కాకినాడ బాణసంచా పేలుడు ఘటన అత్యంత దురదృష్టకరం* # రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో వుందా..? లేదా..? ఫారెస్ట్ అధికారులకు హైకోర్టు అక్షింతలు...!! # బంగారు కడ్డీలు ఆశచూపి పదైదు లక్షలతో ఉడాయింపు శివమొగ్గలో ప్రారంభమైన కథ లద్దిగం వద్ద ముగిసినది # మానవ మృగాన్ని నడిరోడ్డు పై శిక్షించాలి - కార్డ్స్ సంస్థ అధ్యక్షురాలు ఉత్తరాది గీత # జిల్లా స్థాయి చెస్ పోటీల లో అసాధారణ ప్రతిభను ప్రదర్శించి స్వర్ణ పతకం సాధించిన చిన్నారి మేధస్వి # పుంగనూరు టీడీపీ నియోజకవర్గ సీనియర్ నాయకులు మధుసూదన్ నాయుడు పర్యటన.. # భక్తులతో పోటెత్తిన బోయకొండ భక్తుల సౌకర్యాలు దగ్గరుండి పరివేక్షించిన ఉపకమీషనర్ ఏకాంబరం # రోడ్లపైనే వాహనాలు - ప్రమాదం జరిగితే ఎలా? బోయకొండలో పుట్ పాత్ ఆక్రమణ # లక్షకుంకుమార్చన అత్యంత వైభవం గా మూడవరోజు పూజా కార్యక్రమం # కోడి పందాల స్థావరం పై మెరుపుదాడి 13 మంది అరెస్టు # భక్తుల పై దౌర్జన్యాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు - మదనపల్లి డిఎస్పి మహేంద్ర # వేట కొడవలితో అక్కపై తమ్ముడు దాడి.. పరిస్థితి విషమం # నకిలీ సర్టిఫికెట్ తో ఉపాధ్యాయ ఉద్యోగం శాశ్వతంగా తొలగించాలి కార్డ్స్ వ్వవస్థాపకులు ఉత్తరాది హరిప్రసాద్ # పిఆర్సి ఇతర ఆర్థిక డిమాండ్లపై యుటిఎఫ్ ఉద్యమం # బోయకొండలో డిఐజీ అకస్మిక పర్యటన # 12వ పిఆర్సి కమిషన్ ను ఏర్పాటు చేయాలని తాహశిల్దార్ వినతి పత్రం # పుంగనూరు రూరల్ సర్కిల్ ఇన్పెక్టర్ గా సాయి ప్రసాద్ # అనుమానమే ఆ ఇల్లాలిపాలిట శాపమైనదా # నాటు సారా, నకిలీ మద్యం అమ్మకాలను నియంత్రించి రెవెన్యూ లక్ష్యాలను పెంచాలి: కలెక్టర్ నిశాంత్ కుమార్ # బెస్ట్ ఎక్సలెన్సీ అవార్డు పొందిన ఏఎస్పీ రాజశేఖర్ రాజు

ఏఐటీయూసీ జిల్లా మహాసభలు జయప్రదం చేయండి

ఏర్పేడు హమాలీ కార్మికులు తో కలిసి కరపత్రం విడుదల చేసిన నాయకులు.

Date : 25 November 2023 03:16 PM Views : 580

Famous TV - ఆంధ్రప్రదేశ్ / : ఏఐటీయూసీ తిరుపతి జిల్లా ప్రథమ మహాసభలు డిసెంబర్ 17, 18 ,19 తేదీల్లో మూడు రోజులు శ్రీకాళహస్తిలో జరుగుతున్నాయి. ఈ మహాసభలు జయప్రదం చేయాలని .ఏర్పేడు వద్ద గల ఎఫ్ సి ఐ జె డబ్ల్యు. సీ. కార్మికులతో కలిసి ఏఐటీయూసీ నాయకులు కరపత్రాలు విడుదల చేయడం జరిగింది ఈ సందర్భంగా ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి రాధాకృష్ణ సిపిఐ శ్రీకాళహస్తి నియోజకవర్గం కార్యదర్శి జనమాల గురవయ్య లు మాట్లాడుతూ ఏఐటీయూసీ జిల్లా మహాసభలు జయప్రదం చేయాలని ఈ మహాసభలలో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించడం జరుగుతుందని హమాలీ కార్మికులకు కూలి రేట్లు పెంపు,స్కీం వర్కర్స్ ను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడం ,కనీస వేతనం 26,000 ఇవ్వడం భవన నిర్మాణ కార్మికుల తరహాలో ఆటో. హమాలీ. వీధి వర్తక వ్యాపారులు అందరికి సంక్షేమ బోర్డు ఏర్పాటుపై అదేవిధంగా కాంటాక్ట్ ఔట్సోర్సింగ్ కార్మికులను రెగ్యులర్ చేయాలని . అసంఘటితరంగ కార్మికుల సమస్యలపై ఈ మహాసభల్లో చర్చించి తీర్మానాలు చేయబోతున్నామని ఈ మహాసభల విజయవంతం కోసం 17వ తారీఖున జరిగే పెద్ద ఎత్తున బహిరంగ సభలో కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొనాలని వారు కోరారు. ఈ సందర్భంగా మహాసభల కరపత్రాలను విడుదల చేయడం జరిగింది ఇంకా ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా ఆఫీస్ బేరర్స్. చంద్రశేఖర్ రెడ్డి. వైఎస్ మణి. నాయకులు మహేంద్ర ,మల్లికార్జున్. --జె డబ్ల్యు సి (జగదీష్ వేర్ హౌస్ కార్పొరేషన్ లిమిటెడ్ ) కార్మికుల నాయకులు. కనికాచలం ,మణి. గురు బాలాజీ, పిచ్చిరెడ్డి, ఈశ్వర్ రెడ్డి,రవి. మరియు కార్మిక నాయకులు పాల్గొన్నారు.

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :