Friday, 16 January 2026 02:38:09 AM
# ఘనంగా కే.పి.ఏల్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం.. # వార్త రాసుకొని ఏమి పీక్కుంటాడో పీక్కోని అంటూ శపతాలు # దళితుల పై దాడి,పైగా దోపిడి, నీ దిక్కున్న చోట చెప్పుకో # రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం # చిన్నపిల్లల విక్రయాల పై పిజిఆర్ఎస్ లో పిర్యాదు ఉపాద్యాయ వృత్తికే కళంకం చిన్నపిల్లల అమ్మకాలు # MJPBACWR పాఠశాల నందు గణిత అష్టావధానం. # అనాధ శరణాలయ నిర్వాహకుడి దాష్టీకం # అధికారుల నిర్లక్షమా లేక కాంట్రాక్టర్ నిర్లక్ష్యమా కరెంటు స్థంభం పై నుండి పడి కార్మికుడికి గాయాలు # లచంతీసుకుంటూ పట్టుబడ్డ సర్వేయర్ # ఇంటి పట్టాలు తీసిస్తామంటూ లక్షలు వసూలు చేసి పారిపోయిన విఆర్వో మీరెప్పుడిచ్చారు, # విధ్యను ఆయుధంగా చేసుకొని ఉన్నత శిఖరాలకు ఎదిగిన వ్యక్తి అంబేద్కర్ # విజయవంతం గా కొనసాగిన పి ఫోర్ ప్రాజెక్ట్ పేదల అభివృద్దే ద్యేయం గా కూటమి ప్రభుత్వం # బాల్యవివాహాలు జరుగుతున్నా పట్టంచుకోని అధికారులు వెంటనే కేసులు నమోదు చేయాలి,కార్డ్స్ సంస్థ అధ్యక్షురాలు గీత # 27 మంది సచివాలయం సిబ్బందిపై క్రమశిక్షణ చర్యలు చేపట్టాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ # పిల్లల్లో పుస్తకాలు చదివే అలవాటు పెంచటంలో ఉపాధ్యాయులు చురుకైన పాత్ర పోషించాలి # బోయకొండగంగమ్మ ను దర్శించుకొని, చౌడేపల్లి పర్యటన చేసిన --రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు డా.షేక్ రోకేయా బేగం # అర్జీల పరిష్కారంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి -- జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ # ఏపిఎస్ఈఎ డివిజన్ ఉపాధ్యక్షులుగా మురళీకృష్ణ # మైనర్ బాలిక ప్రేమ విషయం తెలిసి పెళ్ళిచేయాలని కుటుంబ సభ్యులు ప్రియుడుతో జంప్ చేసిన మైనర్ బాలిక # జర్నలిస్ట్ ల సంక్షేమమే జాప్ యూనియన్ ద్యేయం...

తుడా చైర్మెన్ గా చెవిరెడ్డి మోహిత్ రెడ్డి

పూర్తి స్థాయి రాష్ట్ర పార్టీ వ్యవహారాల్లో ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నిమగ్నం

Date : 19 August 2023 08:31 AM Views : 1336

Famous TV - ఆంధ్రప్రదేశ్ / తిరుపతి : * ** తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ (తుడా) ఛైర్మెన్ గా చంద్రగిరి 2024 వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ విప్, చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సీఎం జగన్మోహన్ రెడ్డి అప్పగించిన రాష్ట్ర పార్టీ వ్యవహారాల్లో పూర్తి స్థాయిలో నిమగ్నం కానున్నారు. *చంద్రగిరి ప్రజలకు సేవ చేయడమే లక్ష్యంగా..* ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తనయుడు తిరుపతి రూరల్ ఎంపీపీ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి 2024 వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో నిలిచారు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వ అధికారిక కార్యక్రమం గడప గడపకు పర్యటిస్తున్న క్రమంలో ప్రతిపక్ష పార్టీ టిడిపి నేతలు విమర్శలకు దిగారు. ఏ అధికారిక హోదాలో మోహిత్ రెడ్డి పర్యటిస్తున్నారని, ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు ఎలా వెంట తిరుగుతున్నారని జిల్లా ఉన్నతాధికారులకు పిర్యాదులు చేశారు. ఈ అంశాన్ని ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సీఎం జగన్మోహన్ రెడ్డికి దృష్టికి తీసుకెళ్లారు. 2024 ఎమ్మెల్యే అభ్యర్థి ప్రజలతో మమేకమవడం, ప్రజలకు సేవ చేసేందుకు అవకాశం ఉంటుందన్న క్రమంలో సీఎం చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి తుడా ఛైర్మెన్ బాధ్యతలు అప్పగించారు. ఇకపై చెవిరెడ్డి మోహిత్ రెడ్డి చంద్రగిరి నియోజకవర్గంలో అధికారిక తుడా ఛైర్మెన్ హోదాలో పర్యటించనున్నారు.

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :