Saturday, 13 June 2026 12:23:19 PM
# అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ # కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన తహసీల్దార్ మాధవి # కిడ్స్ బాట్మెంటన్ టోర్నమెంట్ నిర్వహించిన ఎల్ ఆర్ అకాడమి # అమ్మపేరుతో ఒక మొక్క నాటుదాం # పందిళ్ళపల్లిలో పోలీసుల విస్తృత అవగాహన కార్యక్రమం # పిజిఆర్ఎస్ పరిష్కారంలో పారదర్శకత, జవాబుదారీతనం ఎక్కడ? - ఉత్తరాది హరిప్రసాద్ # పట్టణ నడిబొడ్డున...పట్టపగలు కోట్ల విలువ చేసే భూమి ఆక్రమణకు యత్నం # ఫిర్యాదుల పరిష్కారంలో అలసత్వం వద్దు: - అదనపు ఎస్పీ ఎం.వెంకటాద్రి.. # ఎంత చిత్రం.. రాత్రి ఏమో మామిడికాయలు.. తెల్లారేసరికి పండ్లు.. # స్కూల్ బస్సుల ఫిట్నెస్ పై రవాణా శాఖ ప్రత్యేక తనిఖీలు # మహిళల భద్రతపై ప్రజలలో భద్రతా అంశాలపై అవగాహన # టీడీపీ కార్యకర్త వెంకటేష్ భౌతికకాయానికి నివాళులు అర్పించిన గువ్వల రమేష్ రెడ్డి # ఆటోబోల్తా ముగ్గురికి గాయాలు # మృతదేహాన్ని బైక్‌పై తీసుకెళ్లడం నాగరిక సమాజానికే సిగ్గుచేటు – # బాధితులతో మర్యాదగా ప్రవర్తించాలి.. సత్వర న్యాయం అందించాలి.. # చౌడేపల్లిలో కలెక్టర్ అకస్మిక పర్యటన, క్షేత్రస్థాయిలో చెరువులను సందర్శన # ఘనంగా వీడ్కోలు సమావేశం

రేణిగుంట గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలను పరిష్కరించండి

ఎమ్మెల్యే గారికి ఏఐటీయూసీ వినతిపత్రం -సానుకూలంగా స్పందించిన బియ్యపు మధుసూదన్ రెడ్డి

Date : 09 November 2023 11:23 AM Views : 665

Famous TV - ఆంధ్రప్రదేశ్ / తిరుపతి : రేణిగుంట గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సిపిఐ శ్రీకాళహస్తి నియోజకవర్గం కార్యదర్శి జనమాల గురవయ్య..ఏఐటీయూసీ కాళహస్తి నియోజకవర్గం కార్యదర్శి వై ఎస్ మణి లతో కలిసి రేణిగుంట గ్రామపంచాయతీ కార్మికులు కాళహస్తి శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డిని కలిసి వినతి పత్రం సమర్పించడం జరిగింది ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రతినెలా సక్రమంగా పంచాయతీ కార్మికులకు జీతాలు ఇవ్వటం లేదని .. జీతాలు మీదనే ఆధారపడే జీవితాలు పంచాయతీ కార్మికులవని .కార్మికుల జీతాలలో పట్టుకున్న ప్రావిడెంట్ ఫండ్ (పి ఎఫ్ )డబ్బులు కూడా అకౌంట్ లో జమ చేయడం లేదని వారికి చెల్లించాల్సిన యూనిఫామ్ లు కొబ్బరి నూనె షూ లు . షేఫ్టీ మెజర్మెంట్స్ చెల్లించటం లేదని అనేక సందర్భాల్లో ఆందోళన ధర్నా కార్యక్రమాలు చేసిన సర్పంచ్ గారు హామీలు ఇస్తున్నారు తప్ప వాటి అమలుకు చిత్తశుద్ధితో ప్రయత్నం చేయని కారణంగా ఈరోజు ఎమ్మెల్యే గారిని కలుస్తున్నామని వారు చెప్పడం జరిగింది. ఈ సమస్యలన్నీ విన్న శాసనసభ్యులు వెంటనే సంబంధిత పై అధికారులతో చర్చించి త్వరిత గతిన పంచాయితీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని నేలనెలా జీతాలు కార్మికులకు అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు ఇంకా ఇండస్థలాలు లేని పంచాయితీ కార్మికులందరి ఇళ్ల స్థలాలు ఇస్తాము అని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి నియోజకవర్గం అధ్యక్షులు మురళి రేణిగుంట మండల కార్యదర్శి వి కార్తీక్ పంచాయితీ వర్కర్స్ యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు వెంకటమ్మ చంద్రకళ గోవిందమ్మ శీను ప్రసాదు తదితర పంచాయతీ కార్మికులు పాల్గొన్నారు

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :