Sunday, 19 April 2026 07:16:09 PM
# చౌడేపల్లిలో కలెక్టర్ అకస్మిక పర్యటన, క్షేత్రస్థాయిలో చెరువులను సందర్శన # ఘనంగా వీడ్కోలు సమావేశం # తల రాతను మార్చలేం కానీ.. తలకు హెల్మెట్ పెట్టి చావును తప్పించవచ్చు. # వాల్టా ఆక్ట్ ఉల్లంగణ # ఘనంగా శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకలు # తప్పు ఎవరిది? అధికారులదా? ప్రభుత్వానిదా? సామాన్యులు ఈ తప్పు చేసి ఉంటే ఈ పాటికి కటకటాలే # లోక్ అదాలత్ లో 416 కేసులు పరిష్కారం # దళిత జర్నలిస్టుపై దాడి - తీవ్రంగా ఖండించిన సీనియర్ జర్నలిస్టు టి.మునిరత్నం # మహిళా శిరోమణి అవార్డు అందుకున్న ఉత్తరాది గీత # పలమనేరు అమ్మాయికి సివిల్స్ లో 360వ ర్యాంకు # కాకినాడ బాణసంచా పేలుడు ఘటన అత్యంత దురదృష్టకరం* # రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో వుందా..? లేదా..? ఫారెస్ట్ అధికారులకు హైకోర్టు అక్షింతలు...!! # బంగారు కడ్డీలు ఆశచూపి పదైదు లక్షలతో ఉడాయింపు శివమొగ్గలో ప్రారంభమైన కథ లద్దిగం వద్ద ముగిసినది # మానవ మృగాన్ని నడిరోడ్డు పై శిక్షించాలి - కార్డ్స్ సంస్థ అధ్యక్షురాలు ఉత్తరాది గీత # జిల్లా స్థాయి చెస్ పోటీల లో అసాధారణ ప్రతిభను ప్రదర్శించి స్వర్ణ పతకం సాధించిన చిన్నారి మేధస్వి # పుంగనూరు టీడీపీ నియోజకవర్గ సీనియర్ నాయకులు మధుసూదన్ నాయుడు పర్యటన.. # భక్తులతో పోటెత్తిన బోయకొండ భక్తుల సౌకర్యాలు దగ్గరుండి పరివేక్షించిన ఉపకమీషనర్ ఏకాంబరం # రోడ్లపైనే వాహనాలు - ప్రమాదం జరిగితే ఎలా? బోయకొండలో పుట్ పాత్ ఆక్రమణ # లక్షకుంకుమార్చన అత్యంత వైభవం గా మూడవరోజు పూజా కార్యక్రమం # కోడి పందాల స్థావరం పై మెరుపుదాడి 13 మంది అరెస్టు

వైఎస్ అవినాష్ రెడ్డికి మరోసారి సీబీఐ నోటీసులు.. కర్నూలులోనే ఉన్న కడప ఎంపీ

Ys Avinash Reddy

Date : 20 May 2023 05:52 PM Views : 396

Famous TV - ఆంధ్రప్రదేశ్ / కర్నూలు : సీబీఐ మరోసారి ఎంపీ అవినాష్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది. ఈ నెల 22న విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొంది. అవినాష్ రెడ్డి కర్నూలులోనే ఉన్నారు.. తల్లి బాగోగులను దగ్గరుండి చూసుకుంటున్నారు. ఆమె ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉ:దని డాక్టర్లు చెబుతున్నారి. మరి ఇలాంటి పరిస్థితుల్లో సీబీఐ విచారణకు వెళతారా లేదా అన్నది చూడాలి. శుక్రవారం విచారణకు హాజరుకావాల్సి ఉన్నా.. తల్లి అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిందని విచారణకు వెళ్లలేదు.మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు (Ys Vivekananda Reddy Murder Case)లో కడప ఎంపీ అవినాష్ రెడ్డికి సీబీఐ మరోసారి నోటీసులు ఇచ్చింది. ఈ నెల 22 (సోమవారం)న ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌‌లోని సీబీఐ కార్యాలయానికి విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొంది. అవినాష్ రెడ్డి ప్రస్తుతం కర్నూలులో ఉన్నారు. తల్లి ఆస్పత్రిలో ఉండటంతో పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ దగ్గరుండి అన్నీ చూసుకుంటున్నారు

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :