Thursday, 30 July 2026 04:40:31 AM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

జాతీయస్థాయి క్రీడలకు "పల్లం" విద్యార్థి

Date : 25 September 2023 04:41 PM Views : 684

Famous TV - ఆంధ్రప్రదేశ్ / తిరుపతి : 21/ 9/ 2023 నుండి మూడురోజులపాటు NTR జిల్లా విజయవాడ రూరల్ మండలం " నున్న" వికాస్ విద్యాసంస్థల ఆవరణంలో జరిగిన 67వ స్కూల్ గేమ్స్ అంతర్ జిల్లాల రెజ్లింగ్ అండర్ 14 రాష్ట్రస్థాయి రెజ్లింగ్ పోటీలలో జి.ప.ఉన్నత పాఠశాల పల్లం విద్యారులు రాష్ట్రస్థాయిలో గెలుపొంది జాతీయ స్థాయికి ఎంపికయ్యారు. ఈ పాఠశాలకు చెందినటువంటి మోహనాచారి బంగారు పతకాన్ని సాధించి రాష్ట్రస్థాయినుంచి జాతీయస్థాయికి ఎంపికయ్యారు.మరియు 8వ తరగతి చదువుతున్న నాగరాజు కాంస్య పతకం సాధించారు. క్రీడలలో విజయం సాధించినటువంటి విద్యార్థులను ఉద్దేశించి పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ ఆనం గారు సంతోషం వ్యక్తం చేశారు అదేవిధంగా క్రీడలలో రాణించగలిగితే మంచి ఆరోగ్యంతో పాటు ఉన్నత చదువులలోనూ మరియు ఉద్యోగ అవకాశాలలోనూ క్రీడా రిజర్వేషన్ ద్వారా లబ్ధి పొందవచ్చునని తెలియజేశారు అదేవిధంగా విద్యార్థుల విజయానికి కారణమైనటువంటి పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయుని శ్రీమతి పుష్పవాణి గారిని ప్రధానోపాధ్యాయులు అభినందించారు. ఈ సందర్భంగా పాఠశాల హెడ్మాస్టర్ మరియు సిబ్బంది దుస్సాలువాతో సన్మానించారు.ఈ ఈ కార్యక్రమంలో పాఠశాల మొదటి అసిస్టెంట్ ఒకే బాబు గారు మెహర్ బాబా గారు వ్యాయామ ఉపాధ్యాయలని వాణి గారు రెడ్డప్ప గారు సోమశేఖర్ రాజుగారు రాజశేఖర్ గారు పాల్గొన్నారు.

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :