Saturday, 13 June 2026 12:24:39 PM
# అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ # కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన తహసీల్దార్ మాధవి # కిడ్స్ బాట్మెంటన్ టోర్నమెంట్ నిర్వహించిన ఎల్ ఆర్ అకాడమి # అమ్మపేరుతో ఒక మొక్క నాటుదాం # పందిళ్ళపల్లిలో పోలీసుల విస్తృత అవగాహన కార్యక్రమం # పిజిఆర్ఎస్ పరిష్కారంలో పారదర్శకత, జవాబుదారీతనం ఎక్కడ? - ఉత్తరాది హరిప్రసాద్ # పట్టణ నడిబొడ్డున...పట్టపగలు కోట్ల విలువ చేసే భూమి ఆక్రమణకు యత్నం # ఫిర్యాదుల పరిష్కారంలో అలసత్వం వద్దు: - అదనపు ఎస్పీ ఎం.వెంకటాద్రి.. # ఎంత చిత్రం.. రాత్రి ఏమో మామిడికాయలు.. తెల్లారేసరికి పండ్లు.. # స్కూల్ బస్సుల ఫిట్నెస్ పై రవాణా శాఖ ప్రత్యేక తనిఖీలు # మహిళల భద్రతపై ప్రజలలో భద్రతా అంశాలపై అవగాహన # టీడీపీ కార్యకర్త వెంకటేష్ భౌతికకాయానికి నివాళులు అర్పించిన గువ్వల రమేష్ రెడ్డి # ఆటోబోల్తా ముగ్గురికి గాయాలు # మృతదేహాన్ని బైక్‌పై తీసుకెళ్లడం నాగరిక సమాజానికే సిగ్గుచేటు – # బాధితులతో మర్యాదగా ప్రవర్తించాలి.. సత్వర న్యాయం అందించాలి.. # చౌడేపల్లిలో కలెక్టర్ అకస్మిక పర్యటన, క్షేత్రస్థాయిలో చెరువులను సందర్శన # ఘనంగా వీడ్కోలు సమావేశం

సామాజిక న్యాయం కోసం పోరాడిన ధీరుడు మహాత్మా జ్యోతిబాపూలే

Date : 11 April 2024 03:38 PM Views : 617

Famous TV - ఆంధ్రప్రదేశ్ / : మహాత్మ జ్యోతిబాపూలే 197వ జయంతి సందర్భంగా వేమన విజ్ఞాన కేంద్రం నందు జ్యోతిబాపూలే కి పుష్పమాలతో ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా మల్లారపు నాగార్జున వేమన విజ్ఞాన కేంద్రం కార్యదర్శి మాట్లాడుతూ విద్యలేక వివేకంలేదు. వివేకంలేక నీతిలేదు. నీతిలేక పురోగతిలేదు. పురోగతిలేకవిత్తంలేదు విత్తం లేకనే శూద్రుడు అధోగతిపాలయ్యాడు. వీటన్నింటికీ విద్య లేకపోవడం వల్లనే నమ్మి సత్యశోధక్ సమాజం ఏర్పాటు చేసి సామాజిక న్యాయం కోసం పోరాడిన ధీరుడు మహాత్మా జ్యోతిబాపూలే అని కొనియాడారు.ఆనాటి సమాజంలో ఉన్న అంటరానితనం, వివక్షతలపై గురిపెట్టిన అస్త్రం "గులాంగిరి"రచన అన్నారు. అనంతరం ఆకాశవాణి విశ్రాంత సంచాలకులు ఆకుల మల్లేశ్వర రావు గారు మాట్లాడుతూ అణ గారిన వర్గాల ఆశాజ్యోతి జ్యోతిబాపూలే అని, మహిళల విద్య కోసం అనేక పాఠశాలలను నెలకొల్పి మహిళా విద్య కోసం అహర్నిశలు కృషి చేశారని,తన భార్య సావిత్రిబాయి పూలే గారికి చదువు నేర్పించి మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలుగా స్థానం సంపాదించారని వితంతువుల పిల్లల ను అక్కున చేర్చుకున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో వేమన విజ్ఞాన కేంద్రం,JVV నాయకులు దామోదరం,నడ్డి నారాయణ,రెడ్డెప్ప, ముఖేష్, తమటo రామచంద్రారెడ్డి, మురళి ,నాగరాజు,డా"బాలాజీ, ఓ వెంకటరమణ, భాగ్యలక్ష్మి ,మునిలక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :