Monday, 02 March 2026 12:21:07 PM
# కాకినాడ బాణసంచా పేలుడు ఘటన అత్యంత దురదృష్టకరం* # రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో వుందా..? లేదా..? ఫారెస్ట్ అధికారులకు హైకోర్టు అక్షింతలు...!! # బంగారు కడ్డీలు ఆశచూపి పదైదు లక్షలతో ఉడాయింపు శివమొగ్గలో ప్రారంభమైన కథ లద్దిగం వద్ద ముగిసినది # మానవ మృగాన్ని నడిరోడ్డు పై శిక్షించాలి - కార్డ్స్ సంస్థ అధ్యక్షురాలు ఉత్తరాది గీత # జిల్లా స్థాయి చెస్ పోటీల లో అసాధారణ ప్రతిభను ప్రదర్శించి స్వర్ణ పతకం సాధించిన చిన్నారి మేధస్వి # పుంగనూరు టీడీపీ నియోజకవర్గ సీనియర్ నాయకులు మధుసూదన్ నాయుడు పర్యటన.. # భక్తులతో పోటెత్తిన బోయకొండ భక్తుల సౌకర్యాలు దగ్గరుండి పరివేక్షించిన ఉపకమీషనర్ ఏకాంబరం # రోడ్లపైనే వాహనాలు - ప్రమాదం జరిగితే ఎలా? బోయకొండలో పుట్ పాత్ ఆక్రమణ # లక్షకుంకుమార్చన అత్యంత వైభవం గా మూడవరోజు పూజా కార్యక్రమం # కోడి పందాల స్థావరం పై మెరుపుదాడి 13 మంది అరెస్టు # భక్తుల పై దౌర్జన్యాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు - మదనపల్లి డిఎస్పి మహేంద్ర # వేట కొడవలితో అక్కపై తమ్ముడు దాడి.. పరిస్థితి విషమం # నకిలీ సర్టిఫికెట్ తో ఉపాధ్యాయ ఉద్యోగం శాశ్వతంగా తొలగించాలి కార్డ్స్ వ్వవస్థాపకులు ఉత్తరాది హరిప్రసాద్ # పిఆర్సి ఇతర ఆర్థిక డిమాండ్లపై యుటిఎఫ్ ఉద్యమం # బోయకొండలో డిఐజీ అకస్మిక పర్యటన # 12వ పిఆర్సి కమిషన్ ను ఏర్పాటు చేయాలని తాహశిల్దార్ వినతి పత్రం # పుంగనూరు రూరల్ సర్కిల్ ఇన్పెక్టర్ గా సాయి ప్రసాద్ # అనుమానమే ఆ ఇల్లాలిపాలిట శాపమైనదా # నాటు సారా, నకిలీ మద్యం అమ్మకాలను నియంత్రించి రెవెన్యూ లక్ష్యాలను పెంచాలి: కలెక్టర్ నిశాంత్ కుమార్ # బెస్ట్ ఎక్సలెన్సీ అవార్డు పొందిన ఏఎస్పీ రాజశేఖర్ రాజు

బోయకొండలో డిఐజీ అకస్మిక పర్యటన

Date : 30 January 2026 06:33 PM Views : 520

Famous TV - ఆంధ్రప్రదేశ్ / అన్నమయ్య ( రాయచోటి ) : చౌడేపల్లి ఫేమస్ టీవి న్యూస్ : అన్నమయ్య జిల్లా,పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లి మండలం బోయకొండలో డిఐజి కోయ ప్రవీణ్ కుమార్ శుక్రవారం పర్యటించారు.డిఐజీ పర్యటన సందర్బంగా భారీబందోబస్తు ఏర్పాటు చేశారు.చౌడేపల్లి తెలుగుదేశం పార్టీ నాయకులుమధుసూధన్,గువ్వల రమేష్ రెడ్డి ఘనంగా స్వాగతం పలికారు.బోయకొండ గంగమ్మ దేవస్థానం కార్యనిర్వాహణాధికారి, ఉపకమీషనర్ ఏకాబరం ఆలయ సాంప్రదాయం ప్రకారం స్వాగతం పలికారు.అమ్మవారి రాహుకాల అభిషేకం అనంతరం అమ్మవారిని డిఐజీ ప్రవీణ్ కుమార్ దర్శించుకున్నారు.అనంతరం వేదపండితులు వేదాశిర్వాదం చేశారు.ఆలయ ఉపకమీషనర్ అమ్మవారి తిర్థ,ప్రసాదాలు అందించారు.ఈ సందర్బంగా డిఐజీ మాట్లాడుతూ ఇటీవల పుంగనూరు,చౌడేపల్లి ప్రాంతాలు చిత్తూరు నుండి అన్నమయ్య జిల్లాలో కలిశాయని,ఈ ప్రాంతాల గురించి పూర్తిగా అవగాహన చేసుకోవడాని ఈ పర్యటన చేస్తున్నామని,దేవస్థానం తరపున పోలీస్ డిపార్ట్మెంట్ సేవలు, సహాయ సహాకారాలు అడిగారని ఏర్పాటు చేస్తామని వారు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పి ధీరజ్ కునిబిల్లి, మదనపల్లి డిఎస్పి మహేష్, పుంగనూరు సర్కిల్ ఇన్పెక్టర్ సుబ్బరాయుడు, పుంగనూరు రూరల్ సర్కిల్ ఇన్పెక్టర్ సాయి ప్రసాద్, ఎస్సై నాగేశ్వరావు, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Vuttaradi Hariprasad

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :