Famous TV - ఆంధ్రప్రదేశ్ / తిరుపతి : చౌడేపల్లి ఫేమస్ టీవి న్యూస్ : చిత్తూరు జిల్లా చౌడేపల్లి మండల తాహాశిల్దార్ గా శనివారం పార్వతి బాధ్యతలు స్వీకరించారు.ఈ సందర్బంగా గా ఆవిడ మాట్లాడుతూ రెవిన్యూ సమస్యలు గాని,మా సిబ్బంది నిర్లక్ష్యం గాని ఉంటే ప్రజలు డైరెక్ట్ గా నాతోనే మాట్లాడి వచ్చునని తెలిపారు.నూతన తాహాశిల్దార్ కు సిబ్బంది పుష్ప గుచ్చం ఇచ్చి స్వాగతం పలికారు.దుశ్శాలువతో సత్కరించారు.ఈ కార్యక్రమంలో గ్రామ రెవెన్యూ అధికారులు, రెవిన్యూ సహాయకులు పాల్గొన్నారు.
Admin
Famous TV