Thursday, 30 July 2026 10:18:37 AM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పల్లంలో 30 మంది ఉపాధ్యాయ సిబ్బందికి మరియు 520 మంది విద్యార్థులకు అల్పాహార విందు ఏర్పాటు

Date : 15 September 2023 05:04 PM Views : 2453

Famous TV - ఆంధ్రప్రదేశ్ / : ఏర్పేడు మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పల్లంలో 30 మంది ఉపాధ్యాయ సిబ్బందికి మరియు 520 మంది విద్యార్థులకు... రేణిగుంట మండలం కరకంబాడి ఉన్నత పాఠశాలలో ఫిసికల్ సైన్స్ ఉపాధ్యాయినిగా పనిచేస్తున్న కుమారి సుధారాణి గారు ఈరోజు(15/09/2023, శుక్రవారం) అల్పాహార విందు ఏర్పాటు చేయడం జరిగినది.. ఈ సందర్భంగా పల్లం ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీఆనంద్ మాట్లాడుతూ.. కుమారి సుధారనిగారికి పేదవిద్యార్థులంటే చాలా ఇష్టమని... అనేక సందర్భాలలో వారి యొక్క మానవత్వాన్ని పేద విద్యార్థులపట్ల చూపేవారని తెలియచేశారు ..... వారు తయారసిన సైన్స్ ప్రాజెక్టులు జిల్లా స్థాయిలోను, రాష్ట్ర మరియు జాతీయ స్థాయికి ఎంపిక చేయపడ్డాయని... ప్రతి ప్రాజెక్టు ను తన స్వంత ఖర్చులతో తయారుచేసి అహర్నిశలూ కృషి చేసి కరకంబాడి పాఠశాల స్థాయిని జాతీయ స్థాయికి తీసుకుపోవడంలో సుధారాణిగారి కృషి అమోఘమని కొనియాడారు. పాఠశాలలో ఈరోజు అల్పాహారం ఏర్పాటు చేసినందుకు కుమారి సుధారాణిగారికి పల్లం ఉన్నత పాఠశాల తరపున శ్రీ ఆనంద్ గారు ధన్యవాదాలు తెలియచేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యాకమిటీ చైర్మన్ సుధాకర్ రెడ్డి .ఉపాధ్యాయులు KV బాబు గారు ,మేహార్ బాబుగారు, శ్రీనివాసులు,రాజశేఖర్, రెడ్డెప్ప, విజయశేఖర్, చలపతి, గుఱ్ఱప్ప,రామసుబ్బమ్మ,శ్రీరాములు.,సోమశేఖర్ రాజు,గంగులయ్య, సురేష్, వెంకట్రామయ్య పాల్గొన్నారు

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: