Famous TV - ఆంధ్రప్రదేశ్ / తిరుపతి : పాయ్ వైస్రాయ్ హోటల్ పక్కన రామచంద్ర నగర్ నందు టీటీడీ తిరుమల బైపాస్ రోడ్డు నుండి కెటి రోడ్డు ను కలుపుతూ నూతన రోడ్డు నిర్మాణం. ద్వారకా నగర్ నందు కనెక్టివిటీ రోడ్డు నిర్మాణం మరియు ఖాదీ కాలనీ 30అడుగుల మెయిన్ రోడ్డు ను 40 అడుగులకు పెంచుతూ వెడల్పు చేయాలనీ నిర్ణయించడం జరిగింది. ఇందులో కార్పొరేటర్ శేఖర్ రెడ్డి గారు, యస్ ఈ మోహన్ గారు, పవన్ రాయల్ గారు, ఉమా గారు, మునిసిపల్ అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు
Admin
Famous TV