Monday, 02 March 2026 12:22:08 PM
# కాకినాడ బాణసంచా పేలుడు ఘటన అత్యంత దురదృష్టకరం* # రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో వుందా..? లేదా..? ఫారెస్ట్ అధికారులకు హైకోర్టు అక్షింతలు...!! # బంగారు కడ్డీలు ఆశచూపి పదైదు లక్షలతో ఉడాయింపు శివమొగ్గలో ప్రారంభమైన కథ లద్దిగం వద్ద ముగిసినది # మానవ మృగాన్ని నడిరోడ్డు పై శిక్షించాలి - కార్డ్స్ సంస్థ అధ్యక్షురాలు ఉత్తరాది గీత # జిల్లా స్థాయి చెస్ పోటీల లో అసాధారణ ప్రతిభను ప్రదర్శించి స్వర్ణ పతకం సాధించిన చిన్నారి మేధస్వి # పుంగనూరు టీడీపీ నియోజకవర్గ సీనియర్ నాయకులు మధుసూదన్ నాయుడు పర్యటన.. # భక్తులతో పోటెత్తిన బోయకొండ భక్తుల సౌకర్యాలు దగ్గరుండి పరివేక్షించిన ఉపకమీషనర్ ఏకాంబరం # రోడ్లపైనే వాహనాలు - ప్రమాదం జరిగితే ఎలా? బోయకొండలో పుట్ పాత్ ఆక్రమణ # లక్షకుంకుమార్చన అత్యంత వైభవం గా మూడవరోజు పూజా కార్యక్రమం # కోడి పందాల స్థావరం పై మెరుపుదాడి 13 మంది అరెస్టు # భక్తుల పై దౌర్జన్యాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు - మదనపల్లి డిఎస్పి మహేంద్ర # వేట కొడవలితో అక్కపై తమ్ముడు దాడి.. పరిస్థితి విషమం # నకిలీ సర్టిఫికెట్ తో ఉపాధ్యాయ ఉద్యోగం శాశ్వతంగా తొలగించాలి కార్డ్స్ వ్వవస్థాపకులు ఉత్తరాది హరిప్రసాద్ # పిఆర్సి ఇతర ఆర్థిక డిమాండ్లపై యుటిఎఫ్ ఉద్యమం # బోయకొండలో డిఐజీ అకస్మిక పర్యటన # 12వ పిఆర్సి కమిషన్ ను ఏర్పాటు చేయాలని తాహశిల్దార్ వినతి పత్రం # పుంగనూరు రూరల్ సర్కిల్ ఇన్పెక్టర్ గా సాయి ప్రసాద్ # అనుమానమే ఆ ఇల్లాలిపాలిట శాపమైనదా # నాటు సారా, నకిలీ మద్యం అమ్మకాలను నియంత్రించి రెవెన్యూ లక్ష్యాలను పెంచాలి: కలెక్టర్ నిశాంత్ కుమార్ # బెస్ట్ ఎక్సలెన్సీ అవార్డు పొందిన ఏఎస్పీ రాజశేఖర్ రాజు

రెపరెపలాడిన మువ్వన్నెల జెండా

Date : 26 January 2026 06:10 PM Views : 445

Famous TV - ఆంధ్రప్రదేశ్ / అన్నమయ్య ( రాయచోటి ) : చౌడేపల్లి : అన్నమయ్య జిల్లా, పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లి మండలంలోని వివిధ ప్రభుత్వ కార్యాలయాలలో ఘణంగా గణతంత్ర దినోత్సవం జరుపుకోవడం జరిగింది. మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయం వద్ద మండల పరిషత్ అధ్యక్షులు గాజుల రామ్మూర్తి,జడ్పీటీసీ నడింపల్లి దామోదర్ రాజు,మండల పరిషత్ ఉపాధ్యక్షులు రామసాని సుధాకర్ రెడ్డి, మండల కో ఆప్షన్ మెంబర్ షాధిక్ భాషా ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారిణి లీలామాధవి,సూపరింటెండెంట్ షబ్బీర్ అహామ్మద్,ఉపాధాహామీ సిబ్బంది దానయ్య,ధనంజయ, సిబ్బంది పాల్గొన్నారు.అలాగే మండలంలోగల అన్ని ప్రభుత్వ పాఠశాలలో ఘణంగా జెండా ఆవిష్కరణ చేశారు.మండల కేంద్రంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో హర్షల్ ఫౌండేషన్ అధ్యక్షులు భవాణి పాఠశాలలో గత సంవత్సరం మొదట వచ్చన వారికి ఐదువేలు భువనేశ్వరి, భవ్యశ్రీ లకు, ద్వితియ స్థానం వచ్చిన రమ్యశ్రీ కి నాలుగు వేలు,తృతీయ స్థానం వచ్చిన పల్లవి,హేమల కు మూడు వేలు చొప్పున,అలాగే ఏలూరు ప్రిన్సిపల్ జడ్జి శైలజ తమ తల్లి జ్ఞాపకార్థం ఇరవైవేలు ఇవ్వడం జరిగింది, అలాగే పాఠశాల పూర్వవిద్యార్థులు 1984-85 సంవత్సరం విద్యార్థులు ఆరవ తరగతి నుండి పదవ తరగతి వరకు ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలకు వచ్చిన వారికి ఒక్కొక్కరికి రెండువేలు చొప్పున ఉపాధ్యాయులు రమేష్ చేతుల మీదుగా జై మోహన్ అందించడం జరిగింది.ప్రభుత్వ జూనియర్ కళాశాల నందు ప్రిన్సిపాల్ జయప్రకాష్ ఆధ్వర్యంలో ఘణంగా గణతంత్ర దినోత్సవం జరుపుకొని,ఎన్.ఎస్.ఎస్ లో పాల్గొన్న విద్యార్థులకు సర్టిఫికెట్స్ ప్రధానం చేశారు.సింగిల్ విండో కార్యాలయం నందు చైర్మన్ పగడాల హరిప్రసాద్ రాయల్ ఆధ్వర్యంలో సిఈఓ మునిరాజ సమక్షంలో జెండా ఆవిష్కరణ చేశారు.ప్రముఖ పుణ్యక్షేత్రం బోయకొండ గంగమ్మ దేవస్థానం నందు ఈఓ, ఉపకమీషనర్ ఏకాంబరం ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ చేశారు.అంబేద్కర్ భవనం నందు, పోలీస్టేషన్ నందు ఇలా ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో ఘణంగా వేడుకలు జరుపుకోవడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఆయా కార్యాలయానికి సంబందించిన సిబ్బంది పాల్గొన్నారు.

Vuttaradi Hariprasad

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :