Famous TV - ఆంధ్రప్రదేశ్ / చిత్తూరు : చౌడేపల్లి ఫేమస్ టీవి న్యూస్: చిత్తూరు జిల్లా చౌడేపల్లి మండలంలోని పాత భవనములు మరమత్తులు చేస్తున్నట్లు వంటి,వసతి గృహాలను గ్రామీణ నీటి పారుదల శాఖ యస్.ఈ,మండల ప్రత్యేక అధికారి విజయ్ కుమార్ తనిఖీ చేశారు మండల కేంద్రం లో గల బాలికల,బాలురు ఎస్సీ వసతి గృహాల్లో, బిసి వసతి గృహాల్లో ఆయన ఆకస్మిక తనిఖీ చేపట్టారు,బాలికల వసతి గృహంలో జరుగుతున్న పనులను పర్యవేక్షించారు.మరుగుదొడ్లు,వంటగది తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు, పారిశుద్ధ చర్యలు పాటించాలన్నారు.పనుల్లో నాణ్యత పాటించాలని కాంట్రాక్టర్ల కు సూచించారు. అనంతరం వసతి గృహాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సోమశేఖర్ శ్రీనివాస్ ఏఈఈ లు సురేష్ రెడ్డి చందన,సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Admin
Famous TV