Famous TV - ఆంధ్రప్రదేశ్ / అన్నమయ్య ( రాయచోటి ) : ఖంభంవారిపల్లె పంచాయతీలోని బొప్పసముద్రం గ్రామంలోఘటన.రైతు ఎం.గణేష్ ను( 38) తల ,మోండెం వేరు చేసి కిరాతకంగా హత్య.సమాచారం అందుకున్న కె.వి పల్లి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పీలేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు.పోలీసుల విచారణలో అదే గ్రామానికి చెందిన సాంబ శివ కుటుంబీకులు పాత కక్షల వల్లే హత్యకు పాల్పడినట్టు వెల్లడి.హత్యకు పాల్పడిన నిందితులను పట్టుకునే పనిలో పోలీసులు .కేసు నమోదు చేసిన కె.వి పల్లి ఎస్ఐ లోకేష్,సి.ఐ నాగేంద్ర ఆధ్వర్యంలో కొనసాగుతున్న విచారణ.
Admin
Famous TV