Famous TV - ఆంధ్రప్రదేశ్ / తిరుపతి : జగనన్న పేదవారికి పెన్నిధి,ప్రజల సంక్షేమమే ధ్యేయంగా నాలుగు సంవత్సరాల పాలన,కష్టనష్టాలు ఎన్ని వచ్చినా వెనుదిరగక ముందుకు సాగిన జగనన్న పాలన - MLA బియ్యపు మధుసూదన్ రెడ్డి గారు.
జగనన్న నాలుగేళ్ల పాలన విజయవంతంగా గడిచిన సందర్భంగా శ్రీకాళహస్తి పట్టణం, ఎమ్మెల్యే గారు కార్యాలయంలో నియోజకవర్గ నాయకులతో కలిసి కేక్ కటింగ్ చేసి పేద ప్రజల సంక్షేమం కోసం అనునిత్యం శ్రమిస్తున్న జగనన్న దేవుని దయతో ప్రజల ఆశీస్సులతో నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అని ఎమ్మెల్యే గారు అన్నారు.
Admin
Famous TV