Sunday, 19 April 2026 05:36:33 PM
# చౌడేపల్లిలో కలెక్టర్ అకస్మిక పర్యటన, క్షేత్రస్థాయిలో చెరువులను సందర్శన # ఘనంగా వీడ్కోలు సమావేశం # తల రాతను మార్చలేం కానీ.. తలకు హెల్మెట్ పెట్టి చావును తప్పించవచ్చు. # వాల్టా ఆక్ట్ ఉల్లంగణ # ఘనంగా శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకలు # తప్పు ఎవరిది? అధికారులదా? ప్రభుత్వానిదా? సామాన్యులు ఈ తప్పు చేసి ఉంటే ఈ పాటికి కటకటాలే # లోక్ అదాలత్ లో 416 కేసులు పరిష్కారం # దళిత జర్నలిస్టుపై దాడి - తీవ్రంగా ఖండించిన సీనియర్ జర్నలిస్టు టి.మునిరత్నం # మహిళా శిరోమణి అవార్డు అందుకున్న ఉత్తరాది గీత # పలమనేరు అమ్మాయికి సివిల్స్ లో 360వ ర్యాంకు # కాకినాడ బాణసంచా పేలుడు ఘటన అత్యంత దురదృష్టకరం* # రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో వుందా..? లేదా..? ఫారెస్ట్ అధికారులకు హైకోర్టు అక్షింతలు...!! # బంగారు కడ్డీలు ఆశచూపి పదైదు లక్షలతో ఉడాయింపు శివమొగ్గలో ప్రారంభమైన కథ లద్దిగం వద్ద ముగిసినది # మానవ మృగాన్ని నడిరోడ్డు పై శిక్షించాలి - కార్డ్స్ సంస్థ అధ్యక్షురాలు ఉత్తరాది గీత # జిల్లా స్థాయి చెస్ పోటీల లో అసాధారణ ప్రతిభను ప్రదర్శించి స్వర్ణ పతకం సాధించిన చిన్నారి మేధస్వి # పుంగనూరు టీడీపీ నియోజకవర్గ సీనియర్ నాయకులు మధుసూదన్ నాయుడు పర్యటన.. # భక్తులతో పోటెత్తిన బోయకొండ భక్తుల సౌకర్యాలు దగ్గరుండి పరివేక్షించిన ఉపకమీషనర్ ఏకాంబరం # రోడ్లపైనే వాహనాలు - ప్రమాదం జరిగితే ఎలా? బోయకొండలో పుట్ పాత్ ఆక్రమణ # లక్షకుంకుమార్చన అత్యంత వైభవం గా మూడవరోజు పూజా కార్యక్రమం # కోడి పందాల స్థావరం పై మెరుపుదాడి 13 మంది అరెస్టు

రెవిన్యూ డివిజన్ అధికారిణి అకస్మిక పర్యటన

Date : 21 August 2025 06:36 AM Views : 574

Famous TV - ఆంధ్రప్రదేశ్ / చిత్తూరు : చౌడేపల్లి ఫేమస్ టీవి న్యూస్ : మండలం లోని తాహాశిల్దార్ కార్యాలయం ను రెవిన్యూ డివిజినల్ అధికారిణి భవాణి అకస్మికంగా తనిఖీ చేయడం జరిగింది. ఈ సందర్బంగా ఆవిడ మాట్లాడుతూ రీసర్వేలో భాగంగా ఇప్పటి వరకు 15 రెవిన్యూ గ్రామాలకు గాను రెండు రెవిన్యూ గ్రామాలు రీ సర్వే పూర్తి అయ్యిందని, అలాగే సెప్టెంబర్ 8 నుండి మొదటగా రెవిన్యూ గ్రామాల సరిహద్దులు సర్వేచేస్తామని, తర్వాత ప్రభుత్వ భూములను సర్వేచేస్తామని, పట్టాభూమి, అంతే కాకుండా ముఖ్యంగా చాలా వరకు చెరువులు ఆక్రమణకు గురైనట్లు తమ దృష్టికి వచ్చినదని, అటువంటి వాటిని పూర్తిగా తొలగించడం జరుగుతుందని తెల్పారు. చౌడేపల్లి పట్టణంలో బిసి కాలనీ, జూనియర్ కళాశాల, శ్రీనివాస సినిమా థియేటర్ ప్రాంతంలో రాజుకాలవలను పూడ్చడం వలన కొద్దిపాటి వర్షానికే జలమయమై ఇండ్లలోకి మురికినీరు చేసి, పాములు, కప్పలతో జీవనం సాగిస్తున్నారని తెల్పగా సదరు సమస్యపై వెంటనే దృష్టి సారించాలని తాహశిల్దార్ పార్వతిని ఆర్. డి. ఒ భవాని హెచ్చరించారు. అనంతరం రెవిన్యూ సిబ్బంది తో సమావేశం ఏర్పాటుచేసుకొని రీ సర్వేపైన చర్చించడం జరిగింది.

Vuttaradi Hariprasad

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :