Monday, 02 March 2026 12:22:48 PM
# కాకినాడ బాణసంచా పేలుడు ఘటన అత్యంత దురదృష్టకరం* # రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో వుందా..? లేదా..? ఫారెస్ట్ అధికారులకు హైకోర్టు అక్షింతలు...!! # బంగారు కడ్డీలు ఆశచూపి పదైదు లక్షలతో ఉడాయింపు శివమొగ్గలో ప్రారంభమైన కథ లద్దిగం వద్ద ముగిసినది # మానవ మృగాన్ని నడిరోడ్డు పై శిక్షించాలి - కార్డ్స్ సంస్థ అధ్యక్షురాలు ఉత్తరాది గీత # జిల్లా స్థాయి చెస్ పోటీల లో అసాధారణ ప్రతిభను ప్రదర్శించి స్వర్ణ పతకం సాధించిన చిన్నారి మేధస్వి # పుంగనూరు టీడీపీ నియోజకవర్గ సీనియర్ నాయకులు మధుసూదన్ నాయుడు పర్యటన.. # భక్తులతో పోటెత్తిన బోయకొండ భక్తుల సౌకర్యాలు దగ్గరుండి పరివేక్షించిన ఉపకమీషనర్ ఏకాంబరం # రోడ్లపైనే వాహనాలు - ప్రమాదం జరిగితే ఎలా? బోయకొండలో పుట్ పాత్ ఆక్రమణ # లక్షకుంకుమార్చన అత్యంత వైభవం గా మూడవరోజు పూజా కార్యక్రమం # కోడి పందాల స్థావరం పై మెరుపుదాడి 13 మంది అరెస్టు # భక్తుల పై దౌర్జన్యాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు - మదనపల్లి డిఎస్పి మహేంద్ర # వేట కొడవలితో అక్కపై తమ్ముడు దాడి.. పరిస్థితి విషమం # నకిలీ సర్టిఫికెట్ తో ఉపాధ్యాయ ఉద్యోగం శాశ్వతంగా తొలగించాలి కార్డ్స్ వ్వవస్థాపకులు ఉత్తరాది హరిప్రసాద్ # పిఆర్సి ఇతర ఆర్థిక డిమాండ్లపై యుటిఎఫ్ ఉద్యమం # బోయకొండలో డిఐజీ అకస్మిక పర్యటన # 12వ పిఆర్సి కమిషన్ ను ఏర్పాటు చేయాలని తాహశిల్దార్ వినతి పత్రం # పుంగనూరు రూరల్ సర్కిల్ ఇన్పెక్టర్ గా సాయి ప్రసాద్ # అనుమానమే ఆ ఇల్లాలిపాలిట శాపమైనదా # నాటు సారా, నకిలీ మద్యం అమ్మకాలను నియంత్రించి రెవెన్యూ లక్ష్యాలను పెంచాలి: కలెక్టర్ నిశాంత్ కుమార్ # బెస్ట్ ఎక్సలెన్సీ అవార్డు పొందిన ఏఎస్పీ రాజశేఖర్ రాజు

ప్రీమియం కోళ్ళ కంపెనీ పై పిజిఆర్ఎస్ లో పిర్యాదు చేసిన కార్డ్స్ వ్యవస్థాపకులు ఉత్తరాదిహరిప్రసాద్

Date : 18 January 2026 08:20 PM Views : 430

Famous TV - ఆంధ్రప్రదేశ్ / అన్నమయ్య ( రాయచోటి ) : అన్నమయ్య జిల్లా, పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లి మండలం, కాగితి గ్రామపంచాయతీ యనమసామనపల్లి పరిసర ప్రాంతంలో ఉన్న ప్రీమియం కోళ్ళ కంపెనీ నుండి వస్తున్న దుర్వాసన,ఈగలు పై సదరు కంపెనీ వారు ప్రజారోగ్యం పై సరైన చర్యలు చేపట్టకపోవడం, మరియు సదరు ప్రీమియం కంపెనీ వలన దాదాపు మూడు కిలోమీటర్లు వరకు ఈగలు వ్యాప్తి చెంది ఎక్కడ పడితే అక్కడ ఈగల వలన భోజనం చేయాలంటే కూడా దోమతెరలు కట్టుకొని తినే పరిస్థితులు ఎర్పడ్డాయంటే అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయో ఒకసారి ఆలోచించండి అంటూ ఆయన మాట్లాడినారు.ఐతే ఏ ప్రభుత్వం వచ్చినా ప్రజల భవిష్యత్ మారడంలేదంటే పరిస్థితి చూడండి. కావున గత ప్రభుత్వం ఎలాగో ప్రజలగోడు పట్టించుకోలేదు. ఈ ప్రభుత్వం ఐనా ప్రజల గోడు పట్టించుకొని, శాశ్వత పరిష్కారం చూపితే బాగుంటుందని ఆయన అన్నారు.అందుకోసరమే ప్రీమియం కంపెనీ పైన ప్రజా సమస్యల పరిష్కార వేధికలో ఆన్లైన్ లో పిర్యాదు చేయడం జరిగిందని ఆయన వాపోయాడు. పిజిఆర్ఎస్ నెంబర్ సిటిఆర్20260118150 గా నమోదు చేసి పరిష్కారం కొరకు డైరెక్టర్ ఫ్యాక్టరీస్ కు పంపినట్లు తనకు మెసేజ్ వచ్చిందని ఉత్తరాది హరిప్రసాద్ ఒక ప్రకటనలో తెలియజేశారు. కావున వెంటనే సంబదిత అధికారులు శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు.

Vuttaradi Hariprasad

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :