Monday, 02 March 2026 12:26:26 PM
# కాకినాడ బాణసంచా పేలుడు ఘటన అత్యంత దురదృష్టకరం* # రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో వుందా..? లేదా..? ఫారెస్ట్ అధికారులకు హైకోర్టు అక్షింతలు...!! # బంగారు కడ్డీలు ఆశచూపి పదైదు లక్షలతో ఉడాయింపు శివమొగ్గలో ప్రారంభమైన కథ లద్దిగం వద్ద ముగిసినది # మానవ మృగాన్ని నడిరోడ్డు పై శిక్షించాలి - కార్డ్స్ సంస్థ అధ్యక్షురాలు ఉత్తరాది గీత # జిల్లా స్థాయి చెస్ పోటీల లో అసాధారణ ప్రతిభను ప్రదర్శించి స్వర్ణ పతకం సాధించిన చిన్నారి మేధస్వి # పుంగనూరు టీడీపీ నియోజకవర్గ సీనియర్ నాయకులు మధుసూదన్ నాయుడు పర్యటన.. # భక్తులతో పోటెత్తిన బోయకొండ భక్తుల సౌకర్యాలు దగ్గరుండి పరివేక్షించిన ఉపకమీషనర్ ఏకాంబరం # రోడ్లపైనే వాహనాలు - ప్రమాదం జరిగితే ఎలా? బోయకొండలో పుట్ పాత్ ఆక్రమణ # లక్షకుంకుమార్చన అత్యంత వైభవం గా మూడవరోజు పూజా కార్యక్రమం # కోడి పందాల స్థావరం పై మెరుపుదాడి 13 మంది అరెస్టు # భక్తుల పై దౌర్జన్యాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు - మదనపల్లి డిఎస్పి మహేంద్ర # వేట కొడవలితో అక్కపై తమ్ముడు దాడి.. పరిస్థితి విషమం # నకిలీ సర్టిఫికెట్ తో ఉపాధ్యాయ ఉద్యోగం శాశ్వతంగా తొలగించాలి కార్డ్స్ వ్వవస్థాపకులు ఉత్తరాది హరిప్రసాద్ # పిఆర్సి ఇతర ఆర్థిక డిమాండ్లపై యుటిఎఫ్ ఉద్యమం # బోయకొండలో డిఐజీ అకస్మిక పర్యటన # 12వ పిఆర్సి కమిషన్ ను ఏర్పాటు చేయాలని తాహశిల్దార్ వినతి పత్రం # పుంగనూరు రూరల్ సర్కిల్ ఇన్పెక్టర్ గా సాయి ప్రసాద్ # అనుమానమే ఆ ఇల్లాలిపాలిట శాపమైనదా # నాటు సారా, నకిలీ మద్యం అమ్మకాలను నియంత్రించి రెవెన్యూ లక్ష్యాలను పెంచాలి: కలెక్టర్ నిశాంత్ కుమార్ # బెస్ట్ ఎక్సలెన్సీ అవార్డు పొందిన ఏఎస్పీ రాజశేఖర్ రాజు

వే ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా యూనిటీ వాక్

Date : 31 October 2023 06:52 PM Views : 1466

Famous TV - ఆంధ్రప్రదేశ్ / తిరుపతి : చంద్రగిరి మండలం నరసింగాపురం లోని ఆర్. ఎన్. ఆర్. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు జాతీయ సమైఖ్య దినోత్సవాన్ని వే ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. జాతీయ స్వేచ్ఛ కోసం పోరాడిన సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్‌ గౌరవార్ధం ఆయన జయంతిని జాతీయ ఐక్యత దినోత్సవం పేరుతో 2014 నుంచి జరుపుకుంటున్నామని చంద్రగిరి మండల విద్యాధికారిని లలిత కుమారి తెలిపారు. వే ఫౌండేషన్ వ్యవస్థాపకులు డా. పైడి అంకయ్య మాట్లాడుతూ స్వాతంత్య్రానంతరం చెల్లాచెదురైన రాష్ట్రాలన్నింటినీ ఒకే దేశంగా తీసుకురావడానికి ఆయన ఎంతగానో కృషి చేశారు. అందుకే ఆయన జయంతిని ఏక్తా దివస్‌గా నిర్వహించాలని నిర్ణయించారు. ఆ రోజున దేశవ్యాప్తంగా పలు కార్యక్రమాలు నిర్వహించి, పటేల్‌కు నివాళులు అర్పిస్తున్నట్లు తెలిపారు. అంతే కాకుండా సర్దార్ వల్లబాబ్ పటేల్ విగ్రహాన్ని శ్రీకాళహస్తిలో ఏర్పాటు చేసిన విషయం తెల్సిందే.పాఠశాల ప్రధానోపాధ్యాయులు రామూర్తి మాట్లాడుతూ స్వతంత్ర భారత దేశాన్ని విశాల భారతదేశంగా ఏకీకృతం చేయడంలో ఆనాటి భారతదేశ ఉప ప్రధాని సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌చేసిన సేవలు మరువలేనివని అన్నారు. జమ్మూ కశ్మీర్‌తో పాటు మరికొన్ని అఖండ భారతదేశంలో కలవగా నైజాం రాజు మాత్రం హైదరాబాద్‌ స్టేట్‌ తెలంగాణ కలపడానికి ఒప్పుకోలేదని సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ చేసిన సంప్రదింపులు, ఒప్పందాలతోనే భారతదేశం కలవడం జరిగిందన్నారు. నడ్డి నారాయణ మాట్లాడుతూ స్వాతంత్య్ర పోరాటంలో పోరాడి ప్రాణాలు కోల్పోయిన వారందరికి కూడా నివాళ్లు అర్పించడంతో పాటు వారిని భావితరాల వారు గుర్తుంచుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో దివ్యంగ సేవా సమితి అధ్యక్షురాలు నెల్లూరు మునిలక్ష్మి, పాఠశాల సిబ్బంది, యువకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :