Wednesday, 04 March 2026 02:18:40 PM
# కాకినాడ బాణసంచా పేలుడు ఘటన అత్యంత దురదృష్టకరం* # రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో వుందా..? లేదా..? ఫారెస్ట్ అధికారులకు హైకోర్టు అక్షింతలు...!! # బంగారు కడ్డీలు ఆశచూపి పదైదు లక్షలతో ఉడాయింపు శివమొగ్గలో ప్రారంభమైన కథ లద్దిగం వద్ద ముగిసినది # మానవ మృగాన్ని నడిరోడ్డు పై శిక్షించాలి - కార్డ్స్ సంస్థ అధ్యక్షురాలు ఉత్తరాది గీత # జిల్లా స్థాయి చెస్ పోటీల లో అసాధారణ ప్రతిభను ప్రదర్శించి స్వర్ణ పతకం సాధించిన చిన్నారి మేధస్వి # పుంగనూరు టీడీపీ నియోజకవర్గ సీనియర్ నాయకులు మధుసూదన్ నాయుడు పర్యటన.. # భక్తులతో పోటెత్తిన బోయకొండ భక్తుల సౌకర్యాలు దగ్గరుండి పరివేక్షించిన ఉపకమీషనర్ ఏకాంబరం # రోడ్లపైనే వాహనాలు - ప్రమాదం జరిగితే ఎలా? బోయకొండలో పుట్ పాత్ ఆక్రమణ # లక్షకుంకుమార్చన అత్యంత వైభవం గా మూడవరోజు పూజా కార్యక్రమం # కోడి పందాల స్థావరం పై మెరుపుదాడి 13 మంది అరెస్టు # భక్తుల పై దౌర్జన్యాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు - మదనపల్లి డిఎస్పి మహేంద్ర # వేట కొడవలితో అక్కపై తమ్ముడు దాడి.. పరిస్థితి విషమం # నకిలీ సర్టిఫికెట్ తో ఉపాధ్యాయ ఉద్యోగం శాశ్వతంగా తొలగించాలి కార్డ్స్ వ్వవస్థాపకులు ఉత్తరాది హరిప్రసాద్ # పిఆర్సి ఇతర ఆర్థిక డిమాండ్లపై యుటిఎఫ్ ఉద్యమం # బోయకొండలో డిఐజీ అకస్మిక పర్యటన # 12వ పిఆర్సి కమిషన్ ను ఏర్పాటు చేయాలని తాహశిల్దార్ వినతి పత్రం # పుంగనూరు రూరల్ సర్కిల్ ఇన్పెక్టర్ గా సాయి ప్రసాద్ # అనుమానమే ఆ ఇల్లాలిపాలిట శాపమైనదా # నాటు సారా, నకిలీ మద్యం అమ్మకాలను నియంత్రించి రెవెన్యూ లక్ష్యాలను పెంచాలి: కలెక్టర్ నిశాంత్ కుమార్ # బెస్ట్ ఎక్సలెన్సీ అవార్డు పొందిన ఏఎస్పీ రాజశేఖర్ రాజు

ఎస్ వి వైద్య కళాశాలలో భూమి పూజ

Date : 13 July 2023 04:04 PM Views : 409

Famous TV - ఆంధ్రప్రదేశ్ / : ఎస్ వి వైద్య కళాశాలలో నాడు నేడు క్రింద వైద్య విద్యార్థుల కొరకు అధునాతన వసతులతో ఐదంతస్తుల భవనం, బోధన తరగతి గదులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైద్య విద్యను మెరుగుపరిచే క్రమంలో వైద్య విద్యార్థులకు, నాడు నేడు క్రింద సుమారు 400 కోట్లు, విలువ కలిగిన రుయా ఆసుపత్రి లో పేద రోగుల కొరకు ఆసుపత్రి బ్లాకులో, ఎమర్జెన్సీ బ్లాక్, మరియు వైద్యవిద్య అభ్యసిస్తున్న వైద్య విద్యార్థుల కొరకు సుమారు 26 కోట్లతో ఈ భవన నిర్మాణం జరుగుతుందని ఎస్ వి.వైద్య కళాశాల అదనపు వైద్య విద్యా సంచాలకులు మరియు ప్రిన్సిపాల్ డాక్టర్ చంద్రశేఖరన్ భూమి పూజ చేసినారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ మెగా కన్స్ట్రక్షన్ వారు ఈ ప్రాజెక్టును ప్రారంభించడం జరిగినది అని అన్నారు . ఈ భవనము రెండు సంవత్సరాల కాల వ్యవధి లో అనగా 2025వ సంవత్సరం పూర్తి చేసి కళాశాలకు ఇవ్వడం జరుగుతుందని, మెగా కన్స్ట్రక్షన్ వారు తెలిపారని ఆయన అన్నారు. ఈ భూమి పూజ కార్యక్రమానికి రుయా ఆసుపత్రి సూపరిటెండెంట్ డాక్టర్ జి.రవి ప్రభు, ప్రసూతి ఆసుపత్రి సూపరిటెండెంట్ డాక్టర్ పార్థసారధి రెడ్డి, ఎస్ వి వైద్య కళాశాల వైస్ ప్రిన్సిపాల్స్ డాక్టర్ వెంకటేశ్వర్లు (అడ్మినిస్ట్రేషన్), డాక్టర్ వసుంధర దేవి (ఎకడమిక్ ), ఏపీ ఎం ఎస్ ఐ డి సి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ లక్ష్మీపతి రెడ్డి, డిప్యూటీ ఇంజనీర్ రమణమూర్తి, ఎస్వీ వైద్య కళాశాల సిబ్బంది, వైద్య విద్యార్థులు మరియు పి ఆర్వో వీర కిరణ్ పాల్గొన్నారు

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :