Famous TV - ఆంధ్రప్రదేశ్ / తిరుపతి : వరుసగా ఐదవ సంవత్సరం 2023-24 మొదటి విడత రైతు భరోసా- పిఎం కిసాన్ ఆర్థిక సాయం నగదును నేటి గురువారం గౌరవ ముఖ్యమంత్రి పత్తికొండ మండలం, కర్నూలు జిల్లా నుండి ప్రారంభించి బటన్ నొక్కి అర్హులైన రైతుల ఖాతాలలో జమ చేసే నేపథ్యంలో... తిరుపతి జిల్లాలో జిల్లా స్థాయి కార్యక్రమంలో గౌ.ముఖ్యమంత్రి ప్రసంగం ప్రత్యక్ష ప్రసారం వీక్షించే ఏర్పాటు. *వేదిక: తడ మండలం, ఎస్ఆర్ఎం గ్రాండ్ ఇయర్ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో పాల్గొననున్న జిల్లా కలెక్టర్ శ్రీ కే.వెంకట రమణా రెడ్డి , ఎమ్మెల్యే కే.సంజీవయ్య , ప్రజా ప్రతినిధులు, రైతులు, సంబంధిత అధికారులు.పాల్గొన్నారు ..
Admin
Famous TV