Thursday, 30 July 2026 06:37:32 AM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

మహిళల అభివృద్ధికి విశేషంగా కృషిచేసిన కందుకూరి వీరేశలింగం పంతులు బ్రహ్మానంద చారి

Date : 27 May 2024 12:36 PM Views : 862

Famous TV - ఆంధ్రప్రదేశ్ / కర్నూలు : బనగానపల్లె మండలం పలుకూరు గ్రామంలో శ్రీ జె కె ఆర్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు శ్రీ జే ఎస్ ఎస్ బ్రహ్మానంద చారి ఆధ్వర్యంలో కందుకూరి వీరేశలింగం పంతులు వర్ధంతిని పురస్కరించుకొని సదస్సు ఏర్పాటు చేయడం జరిగినది ముందుగా కందుకూరి వీరేశలింగం పంతులు చిత్రపటానికి పూలమాల వేసిన బ్రహ్మాండచారి అనంతరం సదస్సును ఉద్దేశించి బ్రహ్మాండచారి మాట్లాడుతూ కందుకూరి వీరేశలింగం పంతులు మహిళా అభివృద్ధి కోసం మరియు తెలుగు భాష అభివృద్ధి కోసం విశేషంగా కృషి చేసిన గొప్ప కవి అని ఆ రోజుల్లోనే బాల్య వివాహాల నిర్మూలనకు వితంతు వివాహాలను ప్రోత్సహించిన గొప్ప వ్యక్తిని శ్రీవిద్యను ప్రోత్సహించాడని నువ్వు చినిగిన చొక్కా అయినా వేసుకో కానీ ఒక మంచి పుస్తకాన్ని కొనుక్కో అని చెప్పిన గొప్ప మహానుభావుడు కందుకూరి వీరేశలింగం పంతులు అని బ్రహ్మానందచారన్నారు తనం తాను దిద్దుకునే వాడు మనిషి సమాజాన్ని తీర్చిదిద్దే వాడు మహానుభావుడని కందుకూరి వీరేశలింగం పంతులు సమాజానికి తెలియజేసిన గొప్ప వ్యక్తిని బ్రహ్మానంద చారి కొనియాడారు ఈ కార్యక్రమంలో మూడో సంఘం నాయకులు కేఈ వెంకటసుబ్బయ్య గౌడు సుధాకర్ గౌడ్ భాస్కర్ జావిద్ మొదలగు వారు పాల్గొన్నారు

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: