Monday, 02 March 2026 12:21:57 PM
# కాకినాడ బాణసంచా పేలుడు ఘటన అత్యంత దురదృష్టకరం* # రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో వుందా..? లేదా..? ఫారెస్ట్ అధికారులకు హైకోర్టు అక్షింతలు...!! # బంగారు కడ్డీలు ఆశచూపి పదైదు లక్షలతో ఉడాయింపు శివమొగ్గలో ప్రారంభమైన కథ లద్దిగం వద్ద ముగిసినది # మానవ మృగాన్ని నడిరోడ్డు పై శిక్షించాలి - కార్డ్స్ సంస్థ అధ్యక్షురాలు ఉత్తరాది గీత # జిల్లా స్థాయి చెస్ పోటీల లో అసాధారణ ప్రతిభను ప్రదర్శించి స్వర్ణ పతకం సాధించిన చిన్నారి మేధస్వి # పుంగనూరు టీడీపీ నియోజకవర్గ సీనియర్ నాయకులు మధుసూదన్ నాయుడు పర్యటన.. # భక్తులతో పోటెత్తిన బోయకొండ భక్తుల సౌకర్యాలు దగ్గరుండి పరివేక్షించిన ఉపకమీషనర్ ఏకాంబరం # రోడ్లపైనే వాహనాలు - ప్రమాదం జరిగితే ఎలా? బోయకొండలో పుట్ పాత్ ఆక్రమణ # లక్షకుంకుమార్చన అత్యంత వైభవం గా మూడవరోజు పూజా కార్యక్రమం # కోడి పందాల స్థావరం పై మెరుపుదాడి 13 మంది అరెస్టు # భక్తుల పై దౌర్జన్యాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు - మదనపల్లి డిఎస్పి మహేంద్ర # వేట కొడవలితో అక్కపై తమ్ముడు దాడి.. పరిస్థితి విషమం # నకిలీ సర్టిఫికెట్ తో ఉపాధ్యాయ ఉద్యోగం శాశ్వతంగా తొలగించాలి కార్డ్స్ వ్వవస్థాపకులు ఉత్తరాది హరిప్రసాద్ # పిఆర్సి ఇతర ఆర్థిక డిమాండ్లపై యుటిఎఫ్ ఉద్యమం # బోయకొండలో డిఐజీ అకస్మిక పర్యటన # 12వ పిఆర్సి కమిషన్ ను ఏర్పాటు చేయాలని తాహశిల్దార్ వినతి పత్రం # పుంగనూరు రూరల్ సర్కిల్ ఇన్పెక్టర్ గా సాయి ప్రసాద్ # అనుమానమే ఆ ఇల్లాలిపాలిట శాపమైనదా # నాటు సారా, నకిలీ మద్యం అమ్మకాలను నియంత్రించి రెవెన్యూ లక్ష్యాలను పెంచాలి: కలెక్టర్ నిశాంత్ కుమార్ # బెస్ట్ ఎక్సలెన్సీ అవార్డు పొందిన ఏఎస్పీ రాజశేఖర్ రాజు

రోడ్లపైనే వాహనాలు - ప్రమాదం జరిగితే ఎలా? బోయకొండలో పుట్ పాత్ ఆక్రమణ

Date : 08 February 2026 07:30 PM Views : 429

Famous TV - క్రైమ్ వార్తలు / అన్నమయ్య ( రాయచోటి ) : అన్నమయ్య జిల్లా, పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లి మండలం, దిగువపల్లిలో వెలసిన ప్రముఖ పుణ్యక్షేత్రం బోయకొండ గంగమ్మ పాదాల చెంత గల షాపింగ్ కాంప్లెక్స్ నందు వేలం పాటలో కొనుగోలు చేసిన షాపు యజమానులు తమ షాపుల ముందుగల పుట్ పాత్ ను పూర్తిగా ఆక్రమించుకున్నారు. ఇదిలా ఉండగా షాపు యజమానులు పూర్తిగా పుట్ పాత్ ను ఆక్రమించుకొని, భక్తులు,యాత్రికులు నడవడానికి కూడా వీలులేకుండా చేశారు. దీనికి తోడు ద్విచక్రవాహన దారులు, కార్లు రోడ్లపైనే పార్కింగ్ చేయడం వలన భక్తులు షాపింగ్ కాంప్లెక్స్ వద్ద రోడ్డు పైనే నడుస్తున్నారు. గతం లో కూడా ఇలానే ఉండగా అప్పటి ఈఓ పుట్ పాత్ పైన ఎవరు వస్తువులు పెట్టకూడదని ఆంక్షలు విధించడం జరిగింది. ఐతే ప్రస్తుతం పుట్ పాత్ పూర్తిగా ఆక్రమించుకొని షాపులు రోడ్డు వరకు విస్తరించడం వలన అటు ప్రజలు, భక్తులు, ఇటు యాత్రికులు ఇబ్బందులు పడుచున్నారు. అంతే కాకుండా రోడ్డు వరకు షాపులు ఉండటం వలన ఏదైనా ప్రమాదం సంభవిస్తే ఎలా అంటూ భక్తులు ఆందోళన చెందుతున్నారు. కావున సంబందించిన అధికారులు షాపు యజమానులతో మాట్లాడి పుట్ పాత్ ను పూర్తిగా పాదచారులకోసం కేటాయించే విధముగా చేయాలని భక్తులు తమ అభిప్రాయం వ్యక్తం చేశారు.

Vuttaradi Hariprasad

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :