Sunday, 19 April 2026 04:07:32 PM
# చౌడేపల్లిలో కలెక్టర్ అకస్మిక పర్యటన, క్షేత్రస్థాయిలో చెరువులను సందర్శన # ఘనంగా వీడ్కోలు సమావేశం # తల రాతను మార్చలేం కానీ.. తలకు హెల్మెట్ పెట్టి చావును తప్పించవచ్చు. # వాల్టా ఆక్ట్ ఉల్లంగణ # ఘనంగా శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకలు # తప్పు ఎవరిది? అధికారులదా? ప్రభుత్వానిదా? సామాన్యులు ఈ తప్పు చేసి ఉంటే ఈ పాటికి కటకటాలే # లోక్ అదాలత్ లో 416 కేసులు పరిష్కారం # దళిత జర్నలిస్టుపై దాడి - తీవ్రంగా ఖండించిన సీనియర్ జర్నలిస్టు టి.మునిరత్నం # మహిళా శిరోమణి అవార్డు అందుకున్న ఉత్తరాది గీత # పలమనేరు అమ్మాయికి సివిల్స్ లో 360వ ర్యాంకు # కాకినాడ బాణసంచా పేలుడు ఘటన అత్యంత దురదృష్టకరం* # రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో వుందా..? లేదా..? ఫారెస్ట్ అధికారులకు హైకోర్టు అక్షింతలు...!! # బంగారు కడ్డీలు ఆశచూపి పదైదు లక్షలతో ఉడాయింపు శివమొగ్గలో ప్రారంభమైన కథ లద్దిగం వద్ద ముగిసినది # మానవ మృగాన్ని నడిరోడ్డు పై శిక్షించాలి - కార్డ్స్ సంస్థ అధ్యక్షురాలు ఉత్తరాది గీత # జిల్లా స్థాయి చెస్ పోటీల లో అసాధారణ ప్రతిభను ప్రదర్శించి స్వర్ణ పతకం సాధించిన చిన్నారి మేధస్వి # పుంగనూరు టీడీపీ నియోజకవర్గ సీనియర్ నాయకులు మధుసూదన్ నాయుడు పర్యటన.. # భక్తులతో పోటెత్తిన బోయకొండ భక్తుల సౌకర్యాలు దగ్గరుండి పరివేక్షించిన ఉపకమీషనర్ ఏకాంబరం # రోడ్లపైనే వాహనాలు - ప్రమాదం జరిగితే ఎలా? బోయకొండలో పుట్ పాత్ ఆక్రమణ # లక్షకుంకుమార్చన అత్యంత వైభవం గా మూడవరోజు పూజా కార్యక్రమం # కోడి పందాల స్థావరం పై మెరుపుదాడి 13 మంది అరెస్టు

ఘనంగా వీడ్కోలు సమావేశం

Date : 15 April 2026 07:04 PM Views : 426

Famous TV - విద్య ఉద్యోగాలు / అన్నమయ్య ( రాయచోటి ) : అన్నమయ్య జిల్లా, పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లి చిన్నతనంలో చిలిపి చేష్టలతో అటు ఉపాద్యాయులతో, ఇటు స్నేహితులతో మమేకమై పాఠశాల విద్య అంటే మొదటి సారి రుచిచూసిన ప్రాథమిక పాఠశాలలో జ్ఞాపకాలు పంచుకుంటే ఎలా ఉంటుందో తెలియని వయస్సులో చేసిన మధుర జ్ఞాపకాలు పంచుకుంటుంటాము. అలాంటి అద్బుత సన్నివేశమే బుదవారం చౌడేపల్లి మండలంలోని చారాల గ్రామపంచాయతీ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల లో ఐదవ తరగతి విద్యార్థులకు వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి మండల విద్యాశాఖ అధికారులు కేశవ రెడ్డి, తిరుమలమ్మ ముఖ్యఅథితులుగా హాజరైనారు.ఐదవ తరగతిలో ఇరవై మంది విద్యార్థులకు వీడ్కోలు సమావేశం వారి జవన గమ్యంలో గుర్తుండిపోయే విధముగా చేశారు. భారీ కేక్ కట్ చేసి, విద్యార్థులు నృత్యప్రదర్శన అందరినీ ఆకట్టుకున్నారు. ఈ సందర్బంగా వక్తలు మాట్లాడుతూ పాఠశాల చరిత్ర ను వివరించారు. విద్యార్థులు మొబైల్ ఫోన్లకు దూరంగా ఉండాలని, ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పథకాలు వివరించారు. పూజాకార్యక్రమం అనంతరం అందరూ బాగా చదువుకొని, మన పాఠశాలకు, తల్లిదండ్రులకు మంచిపేరు తేవాలని వారు ఆశిర్వదించారు.విద్యార్థులకు సర్టిఫికెట్స్ ప్రధానం చేశారు.ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు లక్ష్మినారాయణ ప్రసాద్, గణేష్, సుబ్రమణ్యం, వసంత, స్రవంతి, ఎస్ఎంసి కమిటీ చైర్మన్ శ్రీనివాసులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Vuttaradi Hariprasad

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :