Monday, 02 March 2026 12:22:07 PM
# కాకినాడ బాణసంచా పేలుడు ఘటన అత్యంత దురదృష్టకరం* # రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో వుందా..? లేదా..? ఫారెస్ట్ అధికారులకు హైకోర్టు అక్షింతలు...!! # బంగారు కడ్డీలు ఆశచూపి పదైదు లక్షలతో ఉడాయింపు శివమొగ్గలో ప్రారంభమైన కథ లద్దిగం వద్ద ముగిసినది # మానవ మృగాన్ని నడిరోడ్డు పై శిక్షించాలి - కార్డ్స్ సంస్థ అధ్యక్షురాలు ఉత్తరాది గీత # జిల్లా స్థాయి చెస్ పోటీల లో అసాధారణ ప్రతిభను ప్రదర్శించి స్వర్ణ పతకం సాధించిన చిన్నారి మేధస్వి # పుంగనూరు టీడీపీ నియోజకవర్గ సీనియర్ నాయకులు మధుసూదన్ నాయుడు పర్యటన.. # భక్తులతో పోటెత్తిన బోయకొండ భక్తుల సౌకర్యాలు దగ్గరుండి పరివేక్షించిన ఉపకమీషనర్ ఏకాంబరం # రోడ్లపైనే వాహనాలు - ప్రమాదం జరిగితే ఎలా? బోయకొండలో పుట్ పాత్ ఆక్రమణ # లక్షకుంకుమార్చన అత్యంత వైభవం గా మూడవరోజు పూజా కార్యక్రమం # కోడి పందాల స్థావరం పై మెరుపుదాడి 13 మంది అరెస్టు # భక్తుల పై దౌర్జన్యాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు - మదనపల్లి డిఎస్పి మహేంద్ర # వేట కొడవలితో అక్కపై తమ్ముడు దాడి.. పరిస్థితి విషమం # నకిలీ సర్టిఫికెట్ తో ఉపాధ్యాయ ఉద్యోగం శాశ్వతంగా తొలగించాలి కార్డ్స్ వ్వవస్థాపకులు ఉత్తరాది హరిప్రసాద్ # పిఆర్సి ఇతర ఆర్థిక డిమాండ్లపై యుటిఎఫ్ ఉద్యమం # బోయకొండలో డిఐజీ అకస్మిక పర్యటన # 12వ పిఆర్సి కమిషన్ ను ఏర్పాటు చేయాలని తాహశిల్దార్ వినతి పత్రం # పుంగనూరు రూరల్ సర్కిల్ ఇన్పెక్టర్ గా సాయి ప్రసాద్ # అనుమానమే ఆ ఇల్లాలిపాలిట శాపమైనదా # నాటు సారా, నకిలీ మద్యం అమ్మకాలను నియంత్రించి రెవెన్యూ లక్ష్యాలను పెంచాలి: కలెక్టర్ నిశాంత్ కుమార్ # బెస్ట్ ఎక్సలెన్సీ అవార్డు పొందిన ఏఎస్పీ రాజశేఖర్ రాజు

మానవ మృగాన్ని నడిరోడ్డు పై శిక్షించాలి - కార్డ్స్ సంస్థ అధ్యక్షురాలు ఉత్తరాది గీత

Date : 17 February 2026 07:30 PM Views : 480

Famous TV - క్రైమ్ వార్తలు / అన్నమయ్య ( రాయచోటి ) : చౌడేపల్లి ఫేమస్ టీవి న్యూస్ : అన్నమయ్య జిల్లా మదనపల్లె 8 ఏళ్ల బాలిక రిషిక ప్రియా దారుణ హత్య పై సెంటర్ ఫర్ ఆక్ట్స్ అండ్ రైట్స్ డెవలప్మెంట్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షురాలు ఉత్తరాది గీత తీవ్రంగా ఖండించారు.ప్రభుత్వం ఆ కుటంబానికి ఆర్థికంగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు.గంజాయి మత్తులో ఇంతటి దుర్మార్గానికి పాల్పడిన వ్యక్తికి కఠినమైన శిక్ష వేయాలి అని ,మరో సారి ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండేలా ఇలాంటి వారికి చట్టంలో కఠిన చర్యలు ఉండేలా సవరణలు తీసుకొని రావాలి అని ఆవేదన వ్యక్తం చేశారు.ఆడపిల్ల రక్షణ కోసం తల తీసేసే చట్టాలు తీసుకోస్తాం అన్న నాయకులు ప్రస్తుతం ఏమయ్యారని ప్రశ్నించారు.గంజాయి, బెల్టుషాపులు అధికం అవటం వళ్లనే రాష్టంలో మహిళల పైన అఘాయిత్యాలు చేస్తున్నారని.ఇప్పటికైనా ప్రభుత్వం ఇటువంటి వాళ్ళను, మానవ మృగాలను నడిరోడ్డు పై శిక్షించాలని, ఇటువంటి మానవ మృగాలను నడిరోడ్డు పై శిక్షించడం వలన ఇంకోక్కసారి ఇటువంటి చర్యలకు పాల్పడే వాళ్ళు భయపడి చావాలని అన్నారు. ఇటువంటి సంఘటన ల పై ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటుచేసి వారం, పదిరోజులలో నిందితుని భహిరంగంగా ఉరితీయాలని సెంటర్ ఫర్ ఆక్ట్స్ అండ్ రైట్స్ డెవలప్మెంట్ సొసైటీ అధ్యక్షురాలు ఉత్తరాది గీతహరిప్రసాద్ అన్నారు.

Vuttaradi Hariprasad

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :