Famous TV - భక్తి / : బనగానపల్లె మండలం పలుకూరు గ్రామంలో స్థానిక ఎనకండ్ల ఆంజనేయ స్వామి దేవస్థానం నందు పూజారి శ్రీనివాసులు ఆధ్వర్యంలో భక్తి భావన మరియు కే కృష్ణమూర్తి కుమారుడు కే మోహన్ రావు ఆంజనేయ స్వామికి 15వేల విలువైన వెండి మాల ఇవ్వడం జరిగినది ఈ సదస్సును ఉద్దేశించి శ్రీ జెకేఆర్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు శ్రీ జే ఎస్ ఎస్ బ్రహ్మానంద చారి మాట్లాడుతూ తిరుపతి శ్రీశైలం కాశీలో మీరు దానం చేస్తే ఎటువంటి పుణ్యం వస్తుందో గ్రామీణ ప్రాంత దేవాలయాలకు కూడా దానం చేస్తే అటువంటి పుణ్యం వస్తుందని బ్రహ్మాండచారన్నారు ప్రతి ఒక్కరు భక్తి భావన అలవర్చుకోవాలని తమ విలువైన సమయంలో ఒక గంట అయినా భగవంతుని కోసం కేటాయించాలని బ్రహ్మానంద చారి కోరారు అనంతరం కే మోహన్ రావుకు భక్తి పూర్వక అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో పూజా శ్రీనివాసులు కేఈ వెంకటసుబ్బయ్య గౌడ్ మహేష్ ఆంజనేయ స్వామి భక్త బృందం పాల్గొన్నారు
Admin
Famous TV