Famous TV - భక్తి / తిరుపతి : శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా గరుడ సేవ నాడు తిరుమలకు అధిక సంఖ్యలో భక్తులు చేరుకుంటారు కావున ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 21 వ తేదీ సాయంత్రం 6 గంటల నుంచి 23 వ తేదీ ఉదయం 6 గంటల వరకు ద్విచక్ర వాహనాలను తిరుమలకు అనుమతించబడవు అని తితిదే తెలిపింది.తిరుపతి లోని అలిపిరి పాత చెక్ పాయింట్ వద్ద వాహనాలను పార్కింగ్ కొరకు అన్ని సదుపాయాలు తితిదే ఏర్పాట్లు చేసాయి.
Reporter
Famous TV