Wednesday, 29 July 2026 09:05:42 AM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

వినాయక నిమజ్జనాన్ని సమిష్టిగా విజయవంతం చేద్దాం!

తిరుపతి నగర ప్రజలకు,మండప నిర్వహకులకు వరసిద్ధి వినాయక మహోత్సవ కమిటీ విజ్ఞప్తి!

Date : 19 September 2023 06:23 PM Views : 632

Famous TV - భక్తి / తిరుపతి : మంగళవారం స్థానిక కమిటీ కార్యాలయంలో కన్వీనర్ సామంచి శ్రీనివాస్ కమిటీ సభ్యులు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నవీన్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ... తిరుపతి ఆధ్యాత్మిక నగరంలో ఒకేసారి తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు,వినాయక చవితి పండుగలతో నగరంలోని ప్రతి ఇంటా ప్రతి వీధి పండుగ వాతావరణంలో పచ్చటి తోరణాలతో భక్తి పాటలతో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుందన్నారు! నగరంలోని వినాయక విగ్రహ మండప నిర్వాహకులు అధికారులు కమిటీ సూచించిన "రూట్ మ్యాప్" ప్రకారం సకాలంలో వినాయక సాగర్ కు తరలిరావాలని విజ్ఞప్తి చేశారు. వినాయక విగ్రహాల ఊరేగింపులో పాదచారులకు,నగర ప్రజలకు,శ్రీవారి భక్తులకు ట్రాఫిక్ అంతరాయం కలుగకుండా మద్యం సేవించకుండా,టపాకాయలు కాల్చకుండా భక్తి శ్రద్ధలతో,భక్తి పాటలతో నిమజ్జనానికి తరలి రావాలన్నారు! వినాయక విగ్రహాల ఊరేగింపులో ఉపయోగించే ట్రాక్టర్లలో,ఎద్దుల బండ్లలో చిన్నపిల్లలను తల్లిదండ్రుల సంరక్షణలో జాగ్రత్తగా తీసుకురావాలన్నారు! వినాయక సాగర్ వద్ద నిమజ్జనం సమయంలో చెరువు సమీపంలోకి చిన్న పిల్లలను పంపకుండా నిర్వాహకులు తల్లిదండ్రులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

A.Vinay Kumar

Reporter

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :