Sunday, 19 April 2026 07:15:56 PM
# చౌడేపల్లిలో కలెక్టర్ అకస్మిక పర్యటన, క్షేత్రస్థాయిలో చెరువులను సందర్శన # ఘనంగా వీడ్కోలు సమావేశం # తల రాతను మార్చలేం కానీ.. తలకు హెల్మెట్ పెట్టి చావును తప్పించవచ్చు. # వాల్టా ఆక్ట్ ఉల్లంగణ # ఘనంగా శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకలు # తప్పు ఎవరిది? అధికారులదా? ప్రభుత్వానిదా? సామాన్యులు ఈ తప్పు చేసి ఉంటే ఈ పాటికి కటకటాలే # లోక్ అదాలత్ లో 416 కేసులు పరిష్కారం # దళిత జర్నలిస్టుపై దాడి - తీవ్రంగా ఖండించిన సీనియర్ జర్నలిస్టు టి.మునిరత్నం # మహిళా శిరోమణి అవార్డు అందుకున్న ఉత్తరాది గీత # పలమనేరు అమ్మాయికి సివిల్స్ లో 360వ ర్యాంకు # కాకినాడ బాణసంచా పేలుడు ఘటన అత్యంత దురదృష్టకరం* # రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో వుందా..? లేదా..? ఫారెస్ట్ అధికారులకు హైకోర్టు అక్షింతలు...!! # బంగారు కడ్డీలు ఆశచూపి పదైదు లక్షలతో ఉడాయింపు శివమొగ్గలో ప్రారంభమైన కథ లద్దిగం వద్ద ముగిసినది # మానవ మృగాన్ని నడిరోడ్డు పై శిక్షించాలి - కార్డ్స్ సంస్థ అధ్యక్షురాలు ఉత్తరాది గీత # జిల్లా స్థాయి చెస్ పోటీల లో అసాధారణ ప్రతిభను ప్రదర్శించి స్వర్ణ పతకం సాధించిన చిన్నారి మేధస్వి # పుంగనూరు టీడీపీ నియోజకవర్గ సీనియర్ నాయకులు మధుసూదన్ నాయుడు పర్యటన.. # భక్తులతో పోటెత్తిన బోయకొండ భక్తుల సౌకర్యాలు దగ్గరుండి పరివేక్షించిన ఉపకమీషనర్ ఏకాంబరం # రోడ్లపైనే వాహనాలు - ప్రమాదం జరిగితే ఎలా? బోయకొండలో పుట్ పాత్ ఆక్రమణ # లక్షకుంకుమార్చన అత్యంత వైభవం గా మూడవరోజు పూజా కార్యక్రమం # కోడి పందాల స్థావరం పై మెరుపుదాడి 13 మంది అరెస్టు

తిరుమలలో భారీగా పెరిగిన రద్దీ.. శ్రీవారిని రికార్డు స్థాయిలో దర్శించుకున్న భక్తులు

Tirumala Heavy Rush

Date : 20 May 2023 05:24 PM Views : 358

Famous TV - భక్తి / తిరుపతి : తిరుమల కొండపై భక్తులు కిటకిటలాడుతున్నారు. వీకెండ్ కావడం, వేసవి సెలవులు కావడంతో భక్తుల రద్దీ పెరిగింది. శుక్రవారం 81,833 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. కంపార్ట్‌మెంట్లలో భక్తులు దర్శనానికి వేచి ఉన్నారు. టీటీడీ కూడా భక్తులు రద్దీని బట్టి ఏర్పాట్లు చేస్తోంది. సామాన్య భక్తులకు ప్రాధాన్యం ఇస్తోంది.. వారికి త్వరగా దర్శనం అయ్యేలా చూస్తోంది. ఈ రద్దీ జులై వరకు కొనసాగుతుందని అంచనా వేస్తోంది టీటీడీ.తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. రెండు రోజులుగా కొండకు భక్తులు క్యూ కట్టారు. వేసవి సెలవులు, పరీక్షా ఫలితాలు విడుదల కావడంతో పాటూ వీకెండ్‌ కావడంతో భక్తులు స్వామివారి దర్శనానికి తరలి వస్తున్నారు. ప్రస్తుతం సర్వ దర్శనానికి 29 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. స్వామివారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని కంపార్టుమెంట్లు, నారాయణగిరి ఉద్యానవనంలోని షెడ్లు సర్వదర్శనం భక్తులతో నిండిపోయాయి.

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :