Monday, 02 March 2026 12:22:01 PM
# కాకినాడ బాణసంచా పేలుడు ఘటన అత్యంత దురదృష్టకరం* # రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో వుందా..? లేదా..? ఫారెస్ట్ అధికారులకు హైకోర్టు అక్షింతలు...!! # బంగారు కడ్డీలు ఆశచూపి పదైదు లక్షలతో ఉడాయింపు శివమొగ్గలో ప్రారంభమైన కథ లద్దిగం వద్ద ముగిసినది # మానవ మృగాన్ని నడిరోడ్డు పై శిక్షించాలి - కార్డ్స్ సంస్థ అధ్యక్షురాలు ఉత్తరాది గీత # జిల్లా స్థాయి చెస్ పోటీల లో అసాధారణ ప్రతిభను ప్రదర్శించి స్వర్ణ పతకం సాధించిన చిన్నారి మేధస్వి # పుంగనూరు టీడీపీ నియోజకవర్గ సీనియర్ నాయకులు మధుసూదన్ నాయుడు పర్యటన.. # భక్తులతో పోటెత్తిన బోయకొండ భక్తుల సౌకర్యాలు దగ్గరుండి పరివేక్షించిన ఉపకమీషనర్ ఏకాంబరం # రోడ్లపైనే వాహనాలు - ప్రమాదం జరిగితే ఎలా? బోయకొండలో పుట్ పాత్ ఆక్రమణ # లక్షకుంకుమార్చన అత్యంత వైభవం గా మూడవరోజు పూజా కార్యక్రమం # కోడి పందాల స్థావరం పై మెరుపుదాడి 13 మంది అరెస్టు # భక్తుల పై దౌర్జన్యాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు - మదనపల్లి డిఎస్పి మహేంద్ర # వేట కొడవలితో అక్కపై తమ్ముడు దాడి.. పరిస్థితి విషమం # నకిలీ సర్టిఫికెట్ తో ఉపాధ్యాయ ఉద్యోగం శాశ్వతంగా తొలగించాలి కార్డ్స్ వ్వవస్థాపకులు ఉత్తరాది హరిప్రసాద్ # పిఆర్సి ఇతర ఆర్థిక డిమాండ్లపై యుటిఎఫ్ ఉద్యమం # బోయకొండలో డిఐజీ అకస్మిక పర్యటన # 12వ పిఆర్సి కమిషన్ ను ఏర్పాటు చేయాలని తాహశిల్దార్ వినతి పత్రం # పుంగనూరు రూరల్ సర్కిల్ ఇన్పెక్టర్ గా సాయి ప్రసాద్ # అనుమానమే ఆ ఇల్లాలిపాలిట శాపమైనదా # నాటు సారా, నకిలీ మద్యం అమ్మకాలను నియంత్రించి రెవెన్యూ లక్ష్యాలను పెంచాలి: కలెక్టర్ నిశాంత్ కుమార్ # బెస్ట్ ఎక్సలెన్సీ అవార్డు పొందిన ఏఎస్పీ రాజశేఖర్ రాజు

కాశీవిశ్వేశ్వర స్వామి వారి రథసప్తమి వేడుకలు

Date : 25 January 2026 08:36 PM Views : 366

Famous TV - భక్తి / అన్నమయ్య ( రాయచోటి ) : చౌడేపల్లి మండలం లోని చారాల సమీపాన దొనబండ పైన వెలసి ఉన్న అన్నపూర్ణాంబ సమేత కాశీవిశ్వేశ్వర స్వామి వారి రథసప్తమి వేడుకల లో భాగంగా శనివారం రాత్రి స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది.ఆదివారం న ఉదయం 8 గంటలకు స్వామి వారికి పంచామృతాభిషేకం,అర్చన,మహా మంగళ హారతి, మద్యాహ్నం 3 గంటలకు ఉట్లోత్సవం జరిగింది.ఉట్లు కొట్టడానికి నువ్వా,నేనా అని పోటీపడి ఉట్లు కొట్టినారు.అనంతరం పాకమాను ఎక్కారు.సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు అన్నదాన కార్యక్రమం జరిగుతుంది.రాత్రి 9 గంటల పైన స్వామివారి రథోత్సవ ఊరేగింపు అంగరంగ వైభవంగా,భాజా భజంత్రి లతో స్వామివారు వృషభ వాహనం పై ఊరేగుతాడని,సోమవారం ఉదయం 9 గంటలకు దోపోత్సవం ఉంటుందని నిర్వాహకులు తెలియజేశారు.ఈ కార్యక్రమానికి చారాల గ్రామానికి చెందిన వారు ఎక్కడ ఉన్ననూ ఖచ్చితంగా ఈ రథసప్తమి వేడుకలకు విచ్చేసి తమ మొక్కులు తీర్చుకొనుట ఆనాటి నుండి ఆనవాయితీగా వస్తుంది.ఈ కార్యక్రమాలు జరిగే మూడు రోజులు గ్రామం అంతా బంధువులతో కళకళలాడుతుంది.ఈ ఉట్లోత్సవాన్ని తిలకించడానికి ఆంద్ర నుండే కాకుండా అటు కర్ణాటక,ఇటు తమిళనాడు నుండి భక్తులు తరలివచ్చారు.

Vuttaradi Hariprasad

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :