Famous TV - జాతీయ వార్తలు / తిరుపతి : అత్యాధునిక సౌకర్యాలు, సకల హంగులతో నిర్మించిన పార్లమెంటు నూతన భవనం ఈరోజు భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. ఈరోజు ఢిల్లీలో జరిగిన ఈ ప్రారంభోత్సవంలో తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి పాల్గొన్నారు.
భారత ప్రజాస్వామ్య చరిత్రలో ఇది ఒక మైలురాయి, భారతీయులు భారతీయత అనే భావనతో భారత పార్లమెంటు భవన నిర్మాణానికి శ్రీకారం చుట్టడం మన ప్రజాస్వామ్య సంప్రదాయాల్లో అతి ముఖ్యమైన మైలురాళ్లలో ఒకటని ఈ చారిత్రత్మకమైన కార్యక్రమంలో భాగస్వామి కావడం చాలా సంతోషంగా ఉందని అన్నారు.
Admin
Famous TV