Tuesday, 15 September 2026 07:31:53 AM
# తోటి వెంకటేష్ పదవీ విరమణ ఘనంగా సన్మానం # సంతకాలు లేని పత్రంతో పట్టాదారు పాసుపుస్తకం..? అగస్తిగానిపల్లి భూమిపై తీవ్ర ఆరోపణలు — రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు # మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు

కేంద్ర ప్రభుత్వం దృష్టికి ఈఎస్ఐ హాస్పిటల్ సమస్యలు

ఢిల్లీలో ఈఎస్ఐ డైరెక్టర్ జనరల్ ని కలిసిన తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి

Date : 23 August 2023 05:46 PM Views : 567

Famous TV - జాతీయ వార్తలు / : గత వారం క్రితం తిరుపతి ఈఎస్ఐ హాస్పిటల్ని తనిఖీ చేసిన ఎంపీ మద్దిల గురుమూర్తి సమస్యల సత్వర పరిష్కారానికి నేడు ఢిల్లీలో ఈఎస్ఐ డైరెక్టర్ జనరల్ డా.రాజేంద్ర కుమార్ (ఐఏఎస్)ని కలిశారు. ఈ సందర్బంగా తన తనిఖీలో కనీస మౌళిక వసతులు లేని విషయాన్ని గమనించానని ప్రస్తుతం ఉన్న 50 పడకల ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చేసి సూపర్ స్పెషాలిటీ హాస్పిటళ్ళకి దీటుగా సేవలు అందించే విధంగా సిద్ధం చేయాలని కోరారు. తిరుపతి ఈఎస్ఐ హాస్పిటల్లో అధునాతన వైద్యపరికరాలు లేనందువలన సకాలంలో మెరుగైన వైద్యం అందడంలో జాప్యం జరుగుతుందని తద్వారా రోగులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారని రోగుల ఆరోగ్య భద్రత దృష్ట్యా సత్వరమే తిరుపతి ఈఎస్ఐ హాస్పిటల్లో అదునాతన వైద్యాన్ని ప్రవేశ పెట్టి రోగులకు అందించాలని కోరారు. సుదీర్ఘ కాలంగా పెండింగ్ లో ఉన్న హాస్పిటల్ నిర్మాణ పనులను త్వరిత గతిన పూర్తి చేసే విధంగా తగు చర్యలు తీసుకోవాలని అలాగే శ్రీ సిటీలో నిర్మించనున్న ఈఎస్ఐ హాస్పిటల్ పనులు వేగవంతం చేయాలని ఈఎస్ఐ డైరెక్టర్ జనరల్ ని కోరారు.

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :