Monday, 15 June 2026 02:24:12 PM
# భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ # కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన తహసీల్దార్ మాధవి # కిడ్స్ బాట్మెంటన్ టోర్నమెంట్ నిర్వహించిన ఎల్ ఆర్ అకాడమి # అమ్మపేరుతో ఒక మొక్క నాటుదాం # పందిళ్ళపల్లిలో పోలీసుల విస్తృత అవగాహన కార్యక్రమం # పిజిఆర్ఎస్ పరిష్కారంలో పారదర్శకత, జవాబుదారీతనం ఎక్కడ? - ఉత్తరాది హరిప్రసాద్ # పట్టణ నడిబొడ్డున...పట్టపగలు కోట్ల విలువ చేసే భూమి ఆక్రమణకు యత్నం # ఫిర్యాదుల పరిష్కారంలో అలసత్వం వద్దు: - అదనపు ఎస్పీ ఎం.వెంకటాద్రి.. # ఎంత చిత్రం.. రాత్రి ఏమో మామిడికాయలు.. తెల్లారేసరికి పండ్లు.. # స్కూల్ బస్సుల ఫిట్నెస్ పై రవాణా శాఖ ప్రత్యేక తనిఖీలు # మహిళల భద్రతపై ప్రజలలో భద్రతా అంశాలపై అవగాహన # టీడీపీ కార్యకర్త వెంకటేష్ భౌతికకాయానికి నివాళులు అర్పించిన గువ్వల రమేష్ రెడ్డి # ఆటోబోల్తా ముగ్గురికి గాయాలు # మృతదేహాన్ని బైక్‌పై తీసుకెళ్లడం నాగరిక సమాజానికే సిగ్గుచేటు – # బాధితులతో మర్యాదగా ప్రవర్తించాలి.. సత్వర న్యాయం అందించాలి.. # చౌడేపల్లిలో కలెక్టర్ అకస్మిక పర్యటన, క్షేత్రస్థాయిలో చెరువులను సందర్శన

రాయలసీమరైతులఆందోళన

కరువువీరుడిదెబ్బకుతుంగభద్రలోడెడ్‌_స్టోరేజీ

Date : 07 July 2023 10:08 AM Views : 395

Famous TV - జాతీయ వార్తలు / : 105 టీఎంసీలకుగానూ.. ఉన్నది 3 టీఎంసీలే... హెచ్చెల్సీ నీటిపై ఆశతో ఇప్పటికే వరి సాగు చేసిన అనంతపురం జిల్లా రైతులు... తుంగభద్ర నదిపై ఆధారపడిన కర్నూలు జిల్లాలో రైతులు పరిస్థితి ఆందోళనకరం ఒకవైపు వెక్కిరిస్తున్న వరుణుడు.. మరోవైపు రోజు రోజుకు అడుగంటుతున్న తుంగభద్ర జలాలు.. డెడ్‌ స్టోరేజీ తుంగభద్ర జలాశయంలో నీటి మట్టం డెడ్‌ స్టోరేజీ చేరింది. 105 టీఎంసీల నిల్వ సామర్థ్యం ఉన్న జలాశయం ఒక్కసారిగా డెడ్‌ స్టోరేజీకి చేరడం ఆందోళన కలిగిస్తోంది. జలాశయంలో ప్రస్తుతం 1576.50 అడుగుల వద్ద కేవలం 3.003 టీఎంసీల నీరు ఉంది. డ్యాం అడుగుభాగంలోని నేల స్పష్టంగా కనిపిస్తోంది. ఎండవేడిమి, నీటి కొరత కారణంగా చేపలు చనిపోతున్నాయి. జీవరాశులకు దాహం తీరే పరిస్థితి లేకుండాపోయింది. కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలకు తాగునీటి కొరత ఏర్పడుతోంది. జూన మొదటి వారం నుంచే వరద ప్రారంభం కావాల్సి ఉండగా, ఈ ఏడాది జూలై వచ్చినా మొదలవ్వలేదు. ఎగువన 3 టీఎంసీల సామర్థ్యంలో ఏర్పాటైన తుంగ జలాశయంలోనూ నీటి నిల్వలు అంతంతమాత్రంగానే ఉన్నాయి. తుంగభద్ర ఎగువన పరివాహక ప్రాంతంలో ఆశించిన స్థాయిలో కురవకపోవడం.

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :