Famous TV - జాతీయ వార్తలు / : ఒడిశాలో శుక్రవారం సాయంత్రం జరిగిన కోరమండల్ రైలు ప్రమాదంతో దేశం మొత్తం షాకైంది. 2009లోనూ శుక్రవారం రోజునే అదే ట్రైన్ ప్రమాదానికి గురైంది. ఫిబ్రవరి 13న ఒడిశాలోని జజ్బూర్ స్టేషన్ వద్ద కోరమండల్ రైలు పట్టాలు తప్పడంతో 16 మంది చనిపోయారు. హైస్పీడ్ రైలు ట్రాక్ మార్చేటప్పుడు ఈ ప్రమాదం జరిగింది. మళ్లీ 14 ఏళ్ల తర్వాత అదే రాష్ట్రంలో, అదే రైలు, అదే రోజున ప్రమాదానికి గురైంది.
Admin
Famous TV