Famous TV - జాతీయ వార్తలు / : పై చిత్రం నిన్న రాత్రి రైల్ దుర్ఘటన లో 238 మంది మృతి చెందిన బాలేశ్వర్ పట్టణంలో ని ప్రభుత్వ ఆసుపత్రి. మీరనుకొంటున్నట్లు వీరంతా ఆసుపత్రిలో దృశ్యాలు చూడడానికి రాలేదు. క్షతగాత్రులకు రక్తం అవసరం ఉంటుందనే ఆలోచనతో వందలాది మంది యువకులు రాత్రి 10 నుండి ఉదయం వరకు క్యూ లో ఉండి రక్త దానం చేస్తున్నారు. వీరంతా ఏ పిలుపు లేకుండా స్వచ్చందంగా వచ్చి గంటల తరబడి ఉండి రక్త దానం చేసి ఇళ్లకు వెళ్తున్నారు. ఇంకా సమాజంలో మానవత్వం ఉంది
Admin
Famous TV