Famous TV - జాతీయ వార్తలు / : నూతన పార్లమెంట్ ప్రారంభోత్సవం వేళ ఏపీ ప్రజలకు కేంద్రం అమరావతిపై స్పష్టత ఇచ్చింది.పార్లమెంట్ భవనం ప్రారంభం సమయంలో వీడియో దృశ్యాలు బయటకు వచ్చాయి అందులో ఏపీ రాజధాని గా అమరావతి ఏ అంటూ అక్కడ ఉన్న భారతదేశం మ్యాప్ పై అమరావతి కనిపించింది.
Admin
Famous TV