Famous TV - జాతీయ వార్తలు / : మేరా భారత్ మహాన్ …ఇస్రో ప్రతిష్టాత్మక ప్రయోగం చంద్రయాన్ -3 విజయవంతమైంది …ఈరోజు (23/8/23)సాయంత్రం సమయాన సరిగ్గా ఆరు గంటల నాలుగు నిమిషములకు చంద్రుడి దక్షిణ ధ్రువం పై చంద్రయాన్ -3 ల్యాండ్ అయింది .. దీంతో చంద్రుడి దక్షిణ ద్రోహం ధ్రువం తాకిన తొలి దేశంగా భారత్ అవతరించింది … ఈ విజయానికి తోడ్పడిన ఇస్రో శాస్త్రవేత్తలకు మరియు వారి సిబ్బందికి ఫేమస్ టీవీ యాజమాన్యం సగర్వంగా సెల్యూట్ చేస్తోంది.
Admin
Famous TV