Monday, 14 September 2026 06:15:03 AM
# తోటి వెంకటేష్ పదవీ విరమణ ఘనంగా సన్మానం # సంతకాలు లేని పత్రంతో పట్టాదారు పాసుపుస్తకం..? అగస్తిగానిపల్లి భూమిపై తీవ్ర ఆరోపణలు — రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు # మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు

రుయా ఆసుపత్రి కి తిరుపతి లయన్స్ క్లబ్ బెంచీలు వితరణ

Date : 10 December 2023 02:58 PM Views : 749

Famous TV - విద్య ఉద్యోగాలు / తిరుపతి : తిరుపతి రుయా ఆసుపత్రి కి ఆపరేషన్ థియేటర్ బయట రోగి బంధువులు కూర్చోవడానికి వీలుగా వుండేందుకు బెంచ్ లు ఈ రోజు తిరుపతి గ్రేటర్ లయన్స్ క్లబ్ వారు రుయా ఆసుపత్రికి వితరణ చేయడం జరిగినది. ఈ మధ్య రుయా ఆసుపత్రికి రోగుల తాకిడి ఎక్కువైనందున ఆపరేషన్ చేసుకునే వారి సంఖ్య కూడా పెరిగి నది. దీనితో ఒక్కొక్క రోగికి ముగ్గురి నుంచి నలుగురు రోగి బంధువులు రావడం జరుగుతుంది.వారు అందరూ ఆపరేషన్ బయట వేచి ఉండడం ,వారు కూర్చోవడానికి కొద్దిగా ఇబ్బంది వుండడం జరుగుతుంది. దీనిని గమనించిన తిరుపతి గ్రేటర్ లయన్స్ క్లబ్ వారు నాలుగు చెక్క బెంచ్ లు రూపాయలు 50,000 విలువ కలిగిన బెంచీలు, ఈ రోజు రుయా ఆసుపత్రి వితరణ చేయడం జరిగినది. సూపరిటెండెంట్ డా.జి.రవి ప్రభు కి అందించడం జరిగినది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రికి లైన్స్ క్లబ్బు లాంటి దాతలు ముందుకు వచ్చినట్లయితే పేద రోగులకు మెరుగైన వైద్యం అందించడంలో ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని లైన్స్ క్లబ్ బృందానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రుయా ఆసుపత్రి సూపరిటెండెంట్ డా. జి.రవి ప్రభు, లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ డా .సాయి ప్రసాద్ , సెక్రటరీ డా.జయశంకర్ , ట్రెజరర్ డా.సునంద కుమార్ రెడ్డి ,డా.బాలాజీ ,డా పార్థసారధి ,డా. ఏ ఆర్ రెడ్డి పాల్గొన్నారు.

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :