Monday, 02 March 2026 12:26:32 PM
# కాకినాడ బాణసంచా పేలుడు ఘటన అత్యంత దురదృష్టకరం* # రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో వుందా..? లేదా..? ఫారెస్ట్ అధికారులకు హైకోర్టు అక్షింతలు...!! # బంగారు కడ్డీలు ఆశచూపి పదైదు లక్షలతో ఉడాయింపు శివమొగ్గలో ప్రారంభమైన కథ లద్దిగం వద్ద ముగిసినది # మానవ మృగాన్ని నడిరోడ్డు పై శిక్షించాలి - కార్డ్స్ సంస్థ అధ్యక్షురాలు ఉత్తరాది గీత # జిల్లా స్థాయి చెస్ పోటీల లో అసాధారణ ప్రతిభను ప్రదర్శించి స్వర్ణ పతకం సాధించిన చిన్నారి మేధస్వి # పుంగనూరు టీడీపీ నియోజకవర్గ సీనియర్ నాయకులు మధుసూదన్ నాయుడు పర్యటన.. # భక్తులతో పోటెత్తిన బోయకొండ భక్తుల సౌకర్యాలు దగ్గరుండి పరివేక్షించిన ఉపకమీషనర్ ఏకాంబరం # రోడ్లపైనే వాహనాలు - ప్రమాదం జరిగితే ఎలా? బోయకొండలో పుట్ పాత్ ఆక్రమణ # లక్షకుంకుమార్చన అత్యంత వైభవం గా మూడవరోజు పూజా కార్యక్రమం # కోడి పందాల స్థావరం పై మెరుపుదాడి 13 మంది అరెస్టు # భక్తుల పై దౌర్జన్యాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు - మదనపల్లి డిఎస్పి మహేంద్ర # వేట కొడవలితో అక్కపై తమ్ముడు దాడి.. పరిస్థితి విషమం # నకిలీ సర్టిఫికెట్ తో ఉపాధ్యాయ ఉద్యోగం శాశ్వతంగా తొలగించాలి కార్డ్స్ వ్వవస్థాపకులు ఉత్తరాది హరిప్రసాద్ # పిఆర్సి ఇతర ఆర్థిక డిమాండ్లపై యుటిఎఫ్ ఉద్యమం # బోయకొండలో డిఐజీ అకస్మిక పర్యటన # 12వ పిఆర్సి కమిషన్ ను ఏర్పాటు చేయాలని తాహశిల్దార్ వినతి పత్రం # పుంగనూరు రూరల్ సర్కిల్ ఇన్పెక్టర్ గా సాయి ప్రసాద్ # అనుమానమే ఆ ఇల్లాలిపాలిట శాపమైనదా # నాటు సారా, నకిలీ మద్యం అమ్మకాలను నియంత్రించి రెవెన్యూ లక్ష్యాలను పెంచాలి: కలెక్టర్ నిశాంత్ కుమార్ # బెస్ట్ ఎక్సలెన్సీ అవార్డు పొందిన ఏఎస్పీ రాజశేఖర్ రాజు

మహాత్మా గాంధీ మున్సిపల్ హైస్కూల్లో నెల్సన్ మండేలా అంతర్జాతీయ దినోత్సవ కార్యక్రమం

Date : 18 July 2023 05:55 PM Views : 1405

Famous TV - విద్య ఉద్యోగాలు / తిరుపతి : స్థానిక బైరాగి పట్టెడలోని మహాత్మా గాంధీ మున్సిపల్ హైస్కూల్లో నెల్సన్ మండేలా అంతర్జాతీయ దినోత్సవ కార్యక్రమం వే ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రధానోపాధ్యాయులు ఏ మురుగన్ గారి అధ్యక్షతన జరిగినది. ఈ కార్యక్రమానికి వే ఫౌండేషన్ అధ్యక్షులు పి అంకయ్య గారు ముఖ్యఅతిథిగా విశ్రాంత ప్రిన్సిపాల్ డాక్టర్ సి శ్రీరాములు గారు, విశ్రాంత సాంస్క్రిట్ ప్రొఫెసర్ సింగంశెట్టి సుబ్బరాయుడు గారు హాజరయ్యారు. ప్రధానోపాధ్యాయులు శ్రీ ఏ మురుగన్ గారు మాట్లాడుతూ నెల్సన్ మండేలా దక్షిణాఫ్రికాలో నల్ల జాతి ప్రజల కోసం ఎన్నో ఏండ్లు జైల్లో అనేక బాధలు అనుభవించి చివరకు దక్షిణాఫ్రికా అధ్యక్షు లు గా ఎన్నికయి వారి దేశ అభివృద్ధికి కృషిచేసి న గొప్ప వ్యక్తిని తెలియజేశారు. విశ్రాంత ప్రిన్సిపాల్ డాక్టర్ సి శ్రీరాములు గారు మాట్లాడుతూ మహాత్మా గాంధీ గారి సిద్ధాంతాన్ని నమ్మి అదే బాటలో పైనుంచి దక్షిణాఫ్రికా ప్రజల ఆకాంక్షలను నెరవేర్చిన మండే సూర్యుడని, విద్యార్థులు చక్కగా చదువుకొని మంచి పౌరులు ఎదగాలని తెలిపారు. వే ఫౌండేషన్ అధ్యక్షులు పి అంకయ్య గారు మాట్లాడుతూ నెల్సన్ మండేలా మహోన్నతమైన గొప్ప వ్యక్తిత్వం గల మనిషిని, అనుకున్నది సాధించే వరకు పోరాడి వారి దేశ ప్రజలకు ఆకాంక్షలు నెరవేర్చారని, వారి పడిన శ్రమ వృధా కాలేదని తెలియజేస్తూ విద్యార్థుల విద్యా రంగంలో ఇష్టంగా కష్టపడి ఉన్నత స్థానాలు చేరుకోవాలని కోరారు. అంతకుముందు నెల్సన్ మండేలా జీవిత చరిత్రపై వ్యాసరచన పోటీలు, ఎలోక్యూషన్ పోటీలు నిర్వహించి విజేతల విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మెడికల్ బోర్డు సభ్యులు, ప్రభుత్వ వైద్యులు డాక్టర్ రెడ్డప్ప గారు, విశ్రాంత సాంస్క్రిట్ ప్రొఫెసర్ సింగంశెట్టి సుబ్బరాయుడు గారు, డాక్టర్ సి శ్రీరాములు గారు, ఉపాధ్యాయ బృందం విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :